దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుంటున్నవాళ్ల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త పేషెంట్ల సంఖ్య అమాంతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 909 కేసులు వచ్చాయని, దీంతో మొత్తం సంఖ్య కూడా అమాంత పెరిగినట్లయిందని పేర్కొంది. ఆదివారం సాయంత్రం నాటికి మొత్తంగా 8,356 కేసులు నమోదుకాగా, అందులో 764
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y4Yjw7
Sunday, April 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment