దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాధి నుంచి కోలుకుంటున్నవాళ్ల సంఖ్య గణనీయంగా ఉన్నప్పటికీ, కొత్త పేషెంట్ల సంఖ్య అమాంతం పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. శనివారం నుంచి ఆదివారం వరకు కొత్తగా 909 కేసులు వచ్చాయని, దీంతో మొత్తం సంఖ్య కూడా అమాంత పెరిగినట్లయిందని పేర్కొంది. ఆదివారం సాయంత్రం నాటికి మొత్తంగా 8,356 కేసులు నమోదుకాగా, అందులో 764
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y4Yjw7
కరోనా: 90 మంది వైద్య సిబ్బందికి వైరస్.. అమెరికాకు కిట్స్ పంపడంతో మనకు కొరత.. షాకింగ్ నంబర్స్
Related Posts:
IPL 2020: విరాట్ ప్లాన్..సిరాజ్ అమలు..భారీ సిక్స్ తో తిప్పి కొట్టిన సాహా, ఆ తర్వాత..!షార్జా: శనివారం రాత్రి షార్జా వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) 5 వికెట్ల తేడా… Read More
కరోనా కల్లోలం: ఐరోపాకు మరోసారి తాళం, ప్రజలకు ప్రభుత్వాల హెచ్చరికలులండన్: కరోనా మహమ్మారి ఐరోపాలో మరోసారి విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైన ఆయా దేశాల ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే కరోనావైరస్ మహ… Read More
భారత తొలి కరోనా వ్యాక్సిన్ ‘కోవాగ్జిన్’ 2021లోనే! 14 రాష్ట్రాల్లో మూడోదశ క్లినికల్ ట్రయల్స్న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. అనేకమంది శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తయారీలో త… Read More
బండి సంజయ్ అరెస్టును తట్టుకోలేక -బీజేపీ ఆఫీసు ముందు ఒంటికి నిప్పు -యువకుడి కలకలంహైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం ఎదుట అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తనని చెప్పుకుంటోన్న ఓ యువకుడు పెట్రోల్ తో ఒంటికి… Read More
కేసీఆర్ సహకారమేదీ? ఏపీని నాశనం చేస్తున్నారు: సీఎం వైఎస్ జగన్పై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలుఅమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై అవగాహనలేని… Read More
0 comments:
Post a Comment