అసలే కరోనా వైరస్ విలయానికి ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఢిల్లీలో ఆదివారం సాయంత్రం భూప్రకంపనలు సంభవించాయి. అయితే రిక్టర్ స్కేలుపై దాని తీవ్రంత స్వల్పంగా, 3.5గా నమోదు కావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈస్ట్ ఢిల్లీ కేంద్రంగా భూమి కంపించినట్లు భారత వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు దేశరాజధానిలో కొవిడ్-19 పేషెంట్ల సంఖ్య 1000 దాటింది. ఆదివారం సాయంత్రానికి మొత్తం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3c9jkEs
కరోనా కష్టాలు: ఢిల్లీలో భూప్రకంపనలు.. రాజధానిలో 35 కంటెయిన్మెంట్ జోన్లు
Related Posts:
కరోనా షాక్: 9రోజులకు రూ.10లక్షల బిల్లు.. కేంద్ర మంత్రి నిర్మల భర్త ప్రభాకర్ సంచలన ట్వీట్..తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో, రోగులకు చికిత్స అందించే విషయంలో కేసీఆర్ సర్కార్ దారుణంగా ఫెయిలైందంటూ బీజేపీ శ్రేణులు విమర్శిస్తోన్నవే… Read More
భారత్లో కరోనా కల్లోలం: 20వేలు దాటిన మరణాలు: మూడో స్థానంలో ఉన్నా ఆ రేటు తక్కువేన్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతుండటం శుభసూచకంగా … Read More
Coronavirus: కోవిడ్ -19 ల్యాబ్ లో కలకలం, డాక్టర్లు, నర్సులకు పాజిటివ్, 55 వేల మందికి పరీక్షలు !బెంగళూరు: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. ఎవరెవరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది ?, నెగటివ్ ఎవరికి వచ్చింది… Read More
30% సిలబస్ తగ్గింపు: ఐసీఎస్ఈ బాటలో సీబీఎస్ఈ కూడా, కేంద్రం ప్రకటన..కరోనా వైరస్ వల్ల విద్యార్థుల స్కూల్ మరచిపోయారు. మార్చి నుంచి లాక్ డౌన్ కొనసాగడంతో పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేశారు. స్టేట్ బోర్డు పదో తరగతితోపాటు సీబ… Read More
KA Paul: చివరకు కేసీఆర్కే కరోనా.! రఘురామ చంపేస్తానని బెదిరింపుహైదరాబాద్: సొంత పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసి.. విమర్శలు ఎదుర్కొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడ… Read More
0 comments:
Post a Comment