ఏపీలో కరోనా కల్లోలం నిరాటంకంగా కొనసాగుతోంది. పది రోజుల క్రితం కాస్త శాంతించాయని భావించినా కొత్త కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. వరుసగా ఎనిమిదోరోజు రాష్ట్రంలో 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10199 కొత్త కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ పేర్కంది. ఏపీలో గత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32TeKY1
ఏపీలో వరుసగా ఎనిమిదోరోజు 10 వేల కేసులు- 75 మంది మృతి...తూర్పున కల్లోలం...
Related Posts:
Fact Check:కోవిడ్ వ్యాక్సిన్ కోసం సీనియర్ సిటిజెన్లు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా..?న్యూఢిల్లీ: జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పలు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు … Read More
భూ కబ్జాలే కాదు నయీమ్ తో సెటిల్ మెంట్లు కూడా .. భద్రకాళి గుడికి రండిబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇచ్చారు. బిజ… Read More
అఖిలప్రియ అరెస్టులో సంచలన ట్విస్ట్ -కిడ్నాప్ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి -జగన్ సర్కారు సాయంతో..రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ‘బోయినపల్లి కిడ్నాప్' కేసు సంచలన మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ… Read More
COVID Vaccine: సైకిల్ మీద కరోనా వ్యాక్సిన్, పక్కన గన్ మ్యాన్ లు, అబ్బా, దేవుడా, వ్యాక్సిన్ డ్రైరన్ ఇలాగేనా ?లక్నో/బెంగళూరు/ న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకుంటే ఏదో ఒకపని చేసి జీవనం సాగించవచ్చు అంటూ … Read More
బర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలుదేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ బారినపడి వేల సంఖ్యలో పక్షులు చనిపోతుండటం, కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు… Read More
0 comments:
Post a Comment