ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై వెల్లువెత్తుతోన్న రాజకీయ విమర్శలు పీక్స్ కు చేరాయి. కరోనా కట్టడిలో సీఎం జగన్ ఫెయిలయ్యారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆరోపించడాన్ని తప్పుపడుతూ వైసీపీ ఎంపీ విజయసాయి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిగా మెగా బ్రదర్ నాగబాబు కూడా అదే స్థాయిలో ఎంపీకి కౌంటరిచ్చారు. ఈ వివాదాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JVwiK3
ఏపీలో కరోనా: జనసేనతో వైసీపీ పొత్తు.. చిరంజీవి పేరును ప్రస్తావిస్తూ విజయసాయి అనూహ్య కామెంట్లు
Related Posts:
అడవిబిడ్డ సాహస యాత్ర.. అనంతపురం చిన్నికృష్ణుడి అపూర్వ విజయాలుఅనంతపురం : గిరిపుత్రుడు అపూర్వ విజయాలు సాధిస్తున్నాడు. కలలు కంటూ వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తున్నాడు. పర్వతారోహణ అంటే మక్కువ ఉన్న అడవి బిడ్… Read More
ప్రజా వేదికే కాదు.. చంద్రబాబు ఇల్లు కూడా ఆయనకు దక్కదా..? వైసీపీ నేతల కామెంట్స్ మర్మం అదేనా..!అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. న్యూటన్ థర్డ్ లా అనుసరిస్తూ.. చర్యకు ప్రతిచర్య చేపట్టేలా రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది తాజా వ్యవహా… Read More
15 ఏళ్లలో రాహుల్ చేయలేని పని.. స్మృతి మాత్రం అప్పుడే..అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన స్మృతి ఇరానీ తొలిసారి ఉత్తర్ప్రదేశ్లో పర్యటించారు. తన నియోజకవర్గం అమేథీలో జరగిన పలు కార్యక్రమాల్లో … Read More
దారుణం : ముసుగేసుకొచ్చి మహిళా జర్నలిస్టుపై కాల్పులుఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నోయిడాకు చెందిన మహిళా జర్నలిస్టుపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్క్లే… Read More
ఏపీలో గ్రామ వాలంటీర్ల నియామక ప్రక్రియ షురు.. 2లక్షల మందికి అవకాశం.. దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే..అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడ్డారు. ఇందులో భాగంగ… Read More
0 comments:
Post a Comment