Sunday, April 12, 2020

తెలంగాణలో మరో కరోనా మరణం: ఆ రెండు కుటుంబాల్లోనే 11 కేసులు నమోదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం కరోనా మహమ్మారి బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు(65) మరణించాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 15కు చేరింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4jb3R

Related Posts:

0 comments:

Post a Comment