హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం కరోనా మహమ్మారి బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధుడు(65) మరణించాడు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 15కు చేరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a4jb3R
Sunday, April 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment