Thursday, September 3, 2020

ప్రకాశం వైసీపీలో మరో చిచ్చు- కరణం, పోతులపై పార్టీ పెద్దలకు ఆమంచి ఫిర్యాదు

చీరాల : ప్రకాశం జిల్లా వైసీపీలో మరో వర్గ పోరు బయటపడింది. చీరాల కేంద్రంగా ఆమంచి, కరణం, పోతుల వర్గాల మధ్య పోరు ఎప్పటి నుంచో పోరు సాగుతోంది. కానీ తాజాగా గత ఎన్నికల సమయంలో ఆమంచికి వ్యతిరేకంగా కరణం, పోతుల వర్గాలు కలిసిపోవడంతో ఆయన ఓడిపోయారు. తాజాగా వీరు ఆమంచిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jElYWo

Related Posts:

0 comments:

Post a Comment