ఆంధ్రప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఈ సమయంలో ఓ కుటుంబం పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్లింది. అదీ కూడా నల్లమల అడవీలోకి వెళ్లి.. దారి తప్పిపోయింది. దాదాపు 30 మంది 35 గంటలపాటు జంగల్లో బిక్కుబిక్కుమంటూ గడిపేశారు. తినడానికి తిండి లేదు.. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు. అరచి అరచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hrOngV
30 మంది 35 గంటలు.. కారాడివిలో చిక్కి, తిండి లేక, నీరు లేక.. అరచి, అరచి..
Related Posts:
థాంక్యూ పీఎం సర్: ఆదేశంలోని ముస్లిం మహిళను కాపాడిన ప్రధాని మోడీ...ఏంటా కథ..?సోమాలియాలో బంధీగా ఉన్న హైదరాబాదుకు చెందిన ఓ ముస్లిం మహిళను సురక్షితంగా భారత్కు రప్పించేందుకు ప్రధాని మోడీ స్వయంగా చొరవ చూపారు. సోమాలియాలో తన అత్తగారి… Read More
ఆర్జేడీలో చీలిక: కొత్త పార్టీ వైపు లాలూ పెద్ద కుమారుడి అడుగులు..?పాట్నా: ఆర్జేడీలో చీలిక వస్తోందా... కొన్ని దశాబ్దాలుగా బీహార్ను ఏలిన పార్టీలో లుకలుకలు మొదలయ్యాయా..? ఒంటి చేత్తో నడిపించి ఊపిరి పోసిన పార్టీకి ఊపిరి … Read More
మోదీ ఖబడ్దార్ : పవన్ కు ఓటేస్తే ఏం లాభం : సినిమాల్లేకే..మోహన్బాబు ఇలా : చంద్రబాబు ఫైర్..!టిడిపి అధినేత చంద్రబాబు ప్రధాని మోదీ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని బాబు వ్యాఖ్యానించారు. పరోక్షంగా మోహన్బాబు ప… Read More
మోడీ కాలకేయుడు... చంద్రబాబు బాహుబలి .. మోడీకి కౌంటర్ గా లోకేష్ ట్వీట్ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. బాహుబలి సినిమా వచ్చి ఇంతకాలమైనా ప్రధాన పార్టీల నేతలు బాహుబలి పాత్రలతో పోల్చుకోవటం కనిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు… Read More
ఒమర్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కాంగ్రెస్ స్పందించాలని మోడీ డిమాండ్జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రధాని, రాష్ట్రపతి ఉండాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒమర్ వ్యాఖ్యలప… Read More
0 comments:
Post a Comment