వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా..ఆసియాలోని శక్తిమంత దేశాల్లో ఒకటైన చైనా మధ్య వాణిజ్యపరమైన యుద్ధం ఆరంభమైనట్టే కనిపిస్తోంది. ప్రపంచాన్ని కబలించేస్తోన్న కరనా వైరస్ పుట్టుకొచ్చిన అనంతరం ఈ రెండు దేశాల మధ్య గల దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. చైనా నుంచే కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైందనే విషయాన్ని అమెరికా బలంగా విశ్వసిస్తోంది. ఈ విషయంలో చైనాకు మద్దతు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDQYOT
అమెరికా-చైనా మధ్య ట్రేడ్వార్: కొన్ని రకాల చైనా ప్రొడక్ట్పై బ్యాన్: బాండెడ్ లేబర్లకు విముక్తి కోసం
Related Posts:
ఖట్టర్ కామెంట్లపై దీదీ గుస్సా : కశ్మీర్ కాదు దేశాన్ని అవమానిస్తున్నారని ఫైర్కోల్కతా : కశ్మీర్ యువతులపై హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఓ సీఎం ఇలా కశ్మీరీ యువతులను అవమానించడం ఏంటని మండిపడుత… Read More
విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త..! 50 కిమీ వరకు బస్ పాస్ లు అనుమతి..!!అమరావతి/హైదరాబాద్: ఆంద్ర ప్రదేశ్ లో అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించేందకు ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో బ… Read More
కాఫీ డే ఆస్థులు అమ్ముకుంటోంది..! బెంగళూరులోని 90 ఎకరాల ఐటీ పార్క్ పై కీలక నిర్ణయం..!!బెంగళూరు: కాఫీ కింగ్ వి.జి. సిద్దార్థ మృతితో కేఫ్ కాఫీ డే భవిష్యత్తు ఏమిటి ? అనే చర్చ మొదలైయ్యింది. వి.జి. సిద్దార్థకు చెందిన బెంగళూరులోని 90 ఎకరాలు ఐ… Read More
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా : మీ సేవ రద్దుకు ప్రతిపాదనలు : అమలైతే..!ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు పౌర సేవలు అందించటంతో కీలక పాత్ర పోషిస్తున్న మీ సేవ కేంద్రాలను రద్దు చేసే ప్రతిపాదన… Read More
కేరళలో కొండచరియల బీభత్సం.. 42 మంది మృతి.. ఆర్థికసాయం ప్రకటించిన ఫడ్నవీస్తిరువనంతపురం : దక్షిణాదిలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. వరదనీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేరళలో కొండచరియలు విరిగిపడటంతో 42 మంది చని… Read More
0 comments:
Post a Comment