వికేంద్రీకరణే అభివృద్ధి మంత్రం అని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇదివరకు ఒకేచోట అభివృద్ది జరగడంతో ఇబ్బందులు తప్పలేదన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ అభివృద్ధి వికేంద్రీకరణపై ఫోకస్ చేశారని.. ఆయన అడుగు జాడల్లో సీఎం జగన్ నడుస్తున్నారని తెలిపారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cckY9q
ఆ 3 జిల్లాల్లో 8 లక్షల ఎకరాల సాగు, 2 లక్షల మందికి ఉపాధి, వికేంద్రీకరణ పార్ట్-1లో విజయసాయి..
Related Posts:
గుంటూరు జిల్లాలో కంపించిన భూమి: గంట వ్యవధిలో మూడుసార్లుగుంటూరు: గుంటూరు జిల్లాలో స్వల్పంగా భూప్రకంపనలు నమోదయ్యాయి. గంట వ్యవధిలో మూడు సార్లు భూమి కంపించింది. అమరావతి ప్రాంతం సీస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుందం… Read More
ఆడియో వైరల్: సీఐకు జెడ్పీ చైర్ పర్సన్ భర్త బెదిరింపులు.. ఆ ఎస్సై గురించే..పోలీసులను నేతలు బెదిరించడం పరిపాటే అయ్యింది. ఏదో వంకతో థ్రెట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం ఆడియో/ వీడియోలు బయటకు వస్తున్నాయి. గద్వాల్ స… Read More
మళ్లీ రగిలిన అమరావతి: బైక్ ర్యాలీల హోరు.. అరెస్టుల జోరుఅమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తరువాత అమరావతి ప్రాంతంలో మొదలైన నిరసనలు, ఆందోళనలు.. మళ… Read More
టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగింపు: ఏపీ సర్కారు ఉత్తర్వులుఅమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్గా మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్ర… Read More
CJI NV Ramana: థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్: పోలీస్ స్టేషన్లు, జైళ్ల వద్ద అలాంటి హోర్డింగులున్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతోందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక… Read More
0 comments:
Post a Comment