హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. రెండువేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. రోజువారీ కరోనా కేసులు మళ్లీ పెరుగుదల బాటు పట్టాయి. దీనికి అనుగుణంగా కరోనా మరణాలు నమోదవుతోన్నాయి. రోజువారీ డిశ్చార్జీల్లో తగ్గుదల కనిపించింది. ఈ మధ్యకాలంలో తక్కువ సంఖ్యలో డిశ్చార్జీలు నమోదు కావడం ఇదే తొలిసారి. గ్రేటర్ హైదరాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FDTU7m
తెలంగాణలో కరోనా: మళ్లీ రెండువేలకు పైగా: డిశ్చార్జీల్లో తగ్గుదల: కారణం?
Related Posts:
సీయం ఏక్ నంబరీ..మంత్రి దస్ నంబరీ : ఏపిలో ప్రభుత్వ పెద్దల తీరు..!యధా తధా..మంత్రి ..ఇదీ ఏపి ప్రభుత్వంలో ఇప్పుడున్న పరిస్థితి. ముఖ్యమంత్రి మహిళను ఉద్దేశించి ఫినిష్ అయిపో తారని హెచ్చరిస్తుంటే..మంత్రి..వితంతువు… Read More
హిమాచల్ ప్రదేశ్లో లోయలో పడ్డ స్కూలుబస్సు ఆరుమంది చిన్నారులు మృతిహిమాచల్ ప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. సిరిమార్ జిల్లాలో విద్యార్థులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఏడ… Read More
టీడిపి ని టెన్షన్ పెడుతున్న ఎన్ఐఏ విచారణ..! అదికార పార్టీపై మండిపడ్డ రోజా..!!హైద్రాబాద్ : ఏపీ సియం చంద్రబాబు నాయుడు పై వైసీపి ఎమ్మెల్యే రోజా మరో సారి మండిపడ్డారు. రాష్ట్ర మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భయభ్రాంతులక… Read More
ఇక తాడో పేడో: వీధుల్లోకి టిడిపి - బిజెపి: చంపేందుకే వచ్చారు..!ఏపిలో కొత్త తరహా పోరాటలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేంద్రం పై ఏపి ప్రభుత్వం..టిడిపి పై బిజెపి రాజకీయ పోరాటాలకే పరిమితం అయ్యాయి. ఇరు పార్… Read More
వారణాసికి మోడీ గుడ్బై...2019లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో తెలుసా..?2019 లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడి నుంచి పోటీచేస్తారు... ఇప్పుడు ఇదే పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. 2014లో వారణాసి నుం… Read More
0 comments:
Post a Comment