అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్గా మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే ఆయన పదవీ కాలం పూర్తయింది. ఈ నేపథ్యంలోనే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jyM9j9
టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి కొనసాగింపు: ఏపీ సర్కారు ఉత్తర్వులు
Related Posts:
పీఆర్వోలను కూడా నియమించుకోలేని మంత్రులు .. సీఎం కనుసన్నల్లో కార్పోరేట్ పాలనతెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంత్రులుగా నియమించబడిన వారు పేరుకు మాత్రమే మంత్రులుగా ఉండబోతున్నారు. పాలనా వ్యవహారాలను సీఎంవో పరోక్షంగా చేతుల్లోకి తీసుకుంట… Read More
అది కావాలంటే ఇది చేయాల్సిందే.. బాబా రామ్ దేవ్ శాంతి సూత్రంఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. కొందరైతే ఆ దాడి నుంచి ఇంకా కోలుకోలేదు. ఉగ్రదాడితో 40 మందికి పైగా జవాన్లను పొట్టనపెట్టుకోవడాన… Read More
కఠిన నిర్ణయాలు, కీలక మార్పులు.. కేసీఆర్ అభివృద్ధి ఎజెండా..!హైదరాబాద్ : ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం. పాలనలో కీలక మార్పులు, కఠిన నిర్ణయాలు తప్పవు. ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాకోర్టును మించిన న్యాయస్థానం లేదు. ఇద… Read More
సద్గురు జ్ఞానం: సత్వగుణ లక్షణాలు, సత్య సోపానాలుమనం ఎంత చదివినను పూర్ణత్వం సిద్దించదు.సద్గురుతో సత్సంగాలు చేస్తుంటే మనకున్న విజ్జానం ఎంతదో తెలుస్తుంది. మనకు ఎంత తెలిసిన, ఎంత చదివిన మనకు అర్ధం అయ్యేద… Read More
నిరుద్యోగులకు శుభవార్త .. నేటి నుంచి గజ్వేల్లో ఎయిర్ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీనిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకునేవారికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తోంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్… Read More
0 comments:
Post a Comment