న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతోందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన పోలీస్ స్టేషన్లలో అధికంగా నమోదవుతోందని, సమాజానికి ఇది శ్రేయస్కరం కాదని అన్నారు. సమాజంలో ఇప్పటికీ కస్టోడియల్ హింస, పోలీసుల దాడులు కొనసాగుతోండటాన్ని ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంరక్షణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jyD21Q
CJI NV Ramana: థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్: పోలీస్ స్టేషన్లు, జైళ్ల వద్ద అలాంటి హోర్డింగులు
Related Posts:
గాల్లోకి ఎగిరిన యూఎస్ విమానం: ఆప్ఘాన్ మహిళకు నొప్పులు, పైలట్ అప్రమత్తతో సేఫ్కాబూల్: తాలిబన్ల అరాచకాల భయంతో ఆప్ఘాన్ ప్రజలు దేశం విడిచిపారిపోతున్న విషయం తెలిసిందే. బతికుంటే చాలనుకుని అక్కడే ఆస్తులన్నింటినీ వదిలేసుకుని విదేశాలకు … Read More
విషాదం : బెలూన్ గ్యాస్ సిలిండర్స్ పేలి నలుగురు మృతి... పలువురికి తీవ్ర గాయాలు...మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. బెలూన్ గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్… Read More
బండి పాదయాత్ర కన్ఫామ్.. 28వ తేదీ నుంచేతెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తానన… Read More
మోసం, కేసీఆర్ ట్విన్స్: రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలుసమయం దొరికితే చాలు విమర్శలు చేయడానికి.. ఇక సీఎం, ప్రతిపక్ష నేతల మధ్య అయితే చెప్పక్కర్లేదు. సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్య… Read More
ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం, రోమ్ ఒలింపియన్ షాహిద్ హకీమ్ కన్నుమూతబెంగళూరు: ప్రముఖ భారత ఫుట్బాల్ క్రీడా దిగ్గజం షాహిద్ హకీమ్(82) గుండెపోటుతో కన్నుమూశారు. గుల్బర్గాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన… Read More
0 comments:
Post a Comment