ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు.ఈ పథకంపై తెలంగాణకు చెందిన గవినోళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం విచారణ నిర్వహించి పిటిషనర్ తరపు వాదనలు, ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2EoMmo8
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో తెలంగాణ రీ పిటీషన్ .. విచారణకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్
Related Posts:
గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు.. కారుకు బండి కౌంటర్..!సిరిసిల్ల : గులాబీ కోటలో ఓనర్ల చిచ్చు మొదలైందన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. హుజురాబాద్ వేదికగా గురువారం నాడు ఈటల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈ… Read More
మంత్రి ఈటలకు బీజేపీ సపోర్ట్.. కామెంట్లపై కేసీఆర్, కేటీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్హైదరాబాద్ : మంత్రి పదవీ భిక్ష కాదు అని సంచలన వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్కు బీజేపీ మద్దతుగా నిలిచింది. పార్టీలో ఆయనను ఒంటరిని చేశారని … Read More
రాయలసీమపై ఎందుకంత ప్రేమ.. సీఎం కేసీఆర్పై జేజమ్మ గుస్సా ...హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై జేజమ్మ అరుణ ఓ రేంజ్లో ఫైరయ్యారు. ఆయనకు ప్రజల సంక్షేమం పట్టదని మండిపడ్డారు. అబద్దాలను పదే పదే వల్లెవేస్తారని విమర్శించారు.… Read More
భూమి పట్టా ఇవ్వలేదంటూ.. వీఆర్వో గల్లా పట్టుకున్న మహిళ...!అసలే భూమి సమస్య....తనకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం కాళ్లు అరిగేలా ఎమ్మార్వో కార్యాలయం చుట్టు తిరుగుతోంది. దీనికి అదనంగా వీఆర్వోకు అడిగినన్ని డబ్బులు… Read More
అలర్ట్.. ఓటర్ ఐడీ తప్పులు సరిచేసేందుకు ఈసీ చాన్స్.. ఎలాగంటేన్యూఢిల్లీ : మీ ఓటరు గుర్తింపు కార్డులో పేరు, ఇతర అంశాలు తప్పుగా ఉన్నాయా ? అవి మార్చుకోవాలనుకుంటున్నారా ? అయితే ఎన్నికల సంఘం వెబ్ సైట్ లాగిన్ అయి ... … Read More
0 comments:
Post a Comment