అమరావతిలో బినామీల పేరుతో అక్రమంగా కొన్న వేల ఎకరాల భూముల కోసమే నారా కుటుంబం రాజధాని విషయంలో డ్రామాలాడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. రైతుల్ని తప్పుదోవపట్టిస్తూ, అమరావతి వివాదాన్ని పెద్దది చెయ్యాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్ కలిసి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అనుకూల మీడియాలో ప్రతిరోజూ 'రాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZGBM2m
భళారే భువనేశ్వరి.. మీ గురించి చెప్పుకోవాల్సిందే.. అంబటి సంచలన వ్యాఖ్యలు
Related Posts:
తప్పని తేలితే... క్షమాపణ చెబుతా... చంద్రబాబు నాయుడుఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో తప్పు జరగిందని ప్రజలు భావిస్తే... బహిరంగ క్షమాపణ చెప్పడానికి తాను సిద్దంగా ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రా… Read More
పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో గట్టెక్కుతుందా..? శివసేన ఎటువైపుదేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్న వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు సోమవారం పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ బిల్లును పలు … Read More
YS Jagan: ఢిల్లీకి వైఎస్ జగన్: హడావుడిగా అపాయింట్ మెంట్..రెండు రోజులు అక్కడేఅమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం సాయంత్రం దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. ఈ సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమాన… Read More
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నిక, కాంగ్రెస్ అడ్రస్ లేదు, దెబ్బకు !బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ నుంచి జరిగే రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ. రామమూర్తి విజయం సాధించారు. కర్ణాటకలో అధికా… Read More
ఆమె పరిస్థితి విషమం.. ఇప్పుడే ఏం చెప్పలేం.. దిశ ఘటన మరవకముందే ఉన్నావ్లో మరో ఘటనఉత్తర ప్రదేశ్లో ఉన్నావ్ రేప్ బాధితురాలిపై నిందితులు మరోసారి దారుణానికి ఒడిగట్టారు. గత డిసెంబర్లో ఓ మహిళ అత్యాచారానికి గురైన సంఘటన దేశవ్యాప్తంగా సంచల… Read More
0 comments:
Post a Comment