అమరావతిలో బినామీల పేరుతో అక్రమంగా కొన్న వేల ఎకరాల భూముల కోసమే నారా కుటుంబం రాజధాని విషయంలో డ్రామాలాడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. రైతుల్ని తప్పుదోవపట్టిస్తూ, అమరావతి వివాదాన్ని పెద్దది చెయ్యాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్ కలిసి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అనుకూల మీడియాలో ప్రతిరోజూ 'రాజధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZGBM2m
భళారే భువనేశ్వరి.. మీ గురించి చెప్పుకోవాల్సిందే.. అంబటి సంచలన వ్యాఖ్యలు
Related Posts:
ఎక్కడంటే అక్కడ 'అది' చెప్తే ఊరుకుంటారా..? కొన్ని దేశాల్లో తాట తీస్తారు మరి..!!అరక్ సిటీ/ హైదరాబాద్ : డార్లింగ్... ఐ లవ్ యూ..! బంగారం.. మనం పెళ్లి చేసుకుందాం..! అని ప్రేయసికి చెప్పేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి మరి. మన దే… Read More
ఆ బ్రిడ్జికి కసబ్ పేరు ..? ఎందుకొచ్చిందంటే ..?ముంబై : ముంబైలో ఎప్పుడూ రద్దీగా ఉండే బ్రిడ్జీ కూలి, ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్రిడ్జికి ఉగ్రవాది అజ్మల్ కసబ్ బ్రిడ్జ్ అని పేరు ఉంది… Read More
ఆ మూడు పార్లమెంట్ స్థానాలపై గులాబీ బాస్ గురి ... కారణం ఇదేరానున్న లోక్ సభ ఎన్నికల నేపధ్యంలో టార్గెట్ త్రీ అంటున్నారు గులాబీ బాస్ .. గత ఎన్నికల్లో గులాబీజెండా ఎగరని మల్కాజ్గిరి.. సికింద్రాబాద్ స్థానాలను క… Read More
లోకేష్ టీం సిద్దం : వారసులకు టిక్కెట్ల వెనుక : నాడే ప్రణాళిక..నేడు అమలు: బాబు వ్యూహాత్మకం..!ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితా విడుదల అయింది. ఈ సారి జాబితా చంద్రబాబు ఖరారు చేసినా.. అం దులో లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ట… Read More
టీఆర్ఎస్ బాటలో మరో ఎమ్మెల్యే జాజుల ... కాంగ్రెస్ కు వరుస షాకులా ?తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుండి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ పార్టీ లోకి … Read More
0 comments:
Post a Comment