ఏపీ రాజధాని విషయంలో ఆయా పార్టీల వైఖరి ఇప్పటికే స్పష్టమైపోయింది. అధికార వైసీపీ రాజధానిని తరలించాలనే యోచనలో ఉండగా.. టీడీపీ,జనసేనలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక వామపక్ష పార్టీల్లో సీపీఎం జగన్ సర్కార్ ఆలోచనను ఇప్పటికే తప్పు పట్టింది. మరోవైపు సీపీఐ దీనిపై అఖిలపక్షానికి డిమాండ్ చేసింది. ఇలా అన్ని పార్టీలు రాజధానిపై స్పష్టమైన వైఖరితో ఉండగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QkQnxv
Thursday, January 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment