ఏపీ రాజధాని విషయంలో ఆయా పార్టీల వైఖరి ఇప్పటికే స్పష్టమైపోయింది. అధికార వైసీపీ రాజధానిని తరలించాలనే యోచనలో ఉండగా.. టీడీపీ,జనసేనలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక వామపక్ష పార్టీల్లో సీపీఎం జగన్ సర్కార్ ఆలోచనను ఇప్పటికే తప్పు పట్టింది. మరోవైపు సీపీఐ దీనిపై అఖిలపక్షానికి డిమాండ్ చేసింది. ఇలా అన్ని పార్టీలు రాజధానిపై స్పష్టమైన వైఖరితో ఉండగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QkQnxv
రాజధానిపై అసలు బీజేపీ స్టాండ్ ఏంటి..? సోము వీర్రాజు లేటెస్ట్ కామెంట్స్..
Related Posts:
Tirumala: అక్కడే మళ్లీ..మళ్లీ: తిరుమల శ్రీవారి బూంది పోటులో చెలరేగిన మంటలు..దట్టమైన పొగతో.. !తిరుపతి: కలియుగ వైకుంఠంలా విరాజిల్లుతోన్న తిరుమల పుణ్యక్షేత్రంలో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న బూంది పోటులో ఆదివా… Read More
సీఎం జగన్ కు సొంత ఎంపీ టెన్షన్ :కేవీపీ నివాసంలో 300మందికి విందు:ఢిల్లీలో సాయిరెడ్డిని మించిపోయేలా..సొంత పార్టీ ఎంపీ వ్యవహార శైలి ముఖ్యమంత్రి జగన్ కు అంతు చిక్కటం లేదు. వైసీపీ ఎంపీగా ఉంటూనే..బీజేపీతో సత్సంబంధాలు సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనలు చేస… Read More
తిరుపతిలో దారుణం: లిఫ్ట్ ఇచ్చి, మైనర్ బాలికపై ఇద్దరు అత్యాచారంతిరుపతి: హైదరాబాద్ దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పటికీ కామాంధుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు. అలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్న… Read More
జగన్ స్పందించకపోతే.... నిరహారదీక్ష చేస్తా.... తూ.గోలో పవన్ కళ్యాణ్తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకునేందుకు జనసేన పవన్ కళ్యాణ్ పర్యటన కొనాసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలపై ఆయన మరోసారి ఫైర… Read More
చార్జీలు పెంచి... సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారు...జగన్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను పెంచి ఇచ్చిన మాట నుండి యూ టర్న్ తీసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో మాట త… Read More
0 comments:
Post a Comment