Saturday, August 22, 2020

ఇండో-పాక్ బోర్డర్... ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టిన బీఎస్ఎఫ్...

పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి శనివారం(అగస్టు 22) ఉదయం భారత భద్రతా బలగాలు ఐదుగురు చొరబాటుదారులను కాల్చి చంపాయి. గత పదేళ్లలో ఈ సరిహద్దు వెంబడి ఇంతమంది చొరబాటుదారులను ఒకేసారి మట్టుబెట్టడం ఇదే తొలిసారి. తర్న్ తరన్ జిల్లాలోని ఖేంకరన్ బోర్డర్ ప్రాంతం గుండా చొరబాటుదారులు భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా బీఎస్‌ఎఫ్ ప్యాట్రోల్ టీమ్ కాల్పులు జరిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QiD6Vf

Related Posts:

0 comments:

Post a Comment