పంజాబ్లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి శనివారం(అగస్టు 22) ఉదయం భారత భద్రతా బలగాలు ఐదుగురు చొరబాటుదారులను కాల్చి చంపాయి. గత పదేళ్లలో ఈ సరిహద్దు వెంబడి ఇంతమంది చొరబాటుదారులను ఒకేసారి మట్టుబెట్టడం ఇదే తొలిసారి. తర్న్ తరన్ జిల్లాలోని ఖేంకరన్ బోర్డర్ ప్రాంతం గుండా చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించేందుకు యత్నిస్తుండగా బీఎస్ఎఫ్ ప్యాట్రోల్ టీమ్ కాల్పులు జరిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QiD6Vf
ఇండో-పాక్ బోర్డర్... ఐదుగురు చొరబాటుదారులను మట్టుబెట్టిన బీఎస్ఎఫ్...
Related Posts:
అక్బరుద్దీన్ కామెంట్స్.. హోంమంత్రి కీలక వ్యాఖ్యలు.. ఛార్జ్ షీట్ ఎప్పుడో మరి?హైదరాబాద్ : ఎంఐఎం లీడర్, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్లో చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. 2012లో ఓసారి చేసిన వ్యాఖ్యలతో… Read More
సరిహద్దులను దాటుకుని పాక్ గడ్డపై కాలు మోపిన 500 మంది సిక్కులున్యూఢిల్లీ: సుమారు 500 మంది సిక్కులు మంగళవారం మధ్యాహ్నం దేశ సరిహద్దులను దాటారు. పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టారు. గురు నానక్ 550 జయంత్యుత్సవాలను పురస్… Read More
ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్.. ఆ ఫోటోలు పంపమన్నాడు.. ఆమె నాన్నను బ్లాక్ మెయిల్ చేశాడుహైదరాబాద్ : సోషల్ మీడియాను తమ కేంద్రంగా చేసుకొని కొందరు రెచ్చిపోతున్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమై ... హాయ్, బై చెపుతూ మాటలు కలుపుతున్నారు. వారిని ఎలా… Read More
ఏపీలో ఉద్యోగ భద్రత కోసం ఏఎన్ఎంల ఆందోళనఅమరావతి : ఏపీలో ఏఎన్ఎంల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగ భద్రత కల్పించాలని చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లు… Read More
రాజ్యసభ ఆమోదం పోందిన ట్రిపుల్ తలాక్ బిల్లు.. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84రాజ్యసభలో ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అయింది. ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్న కేంద్రం రాజ్యసభలో కూడ మెజారీటీ సభ్యుల ఓటింగ్… Read More
0 comments:
Post a Comment