Saturday, August 22, 2020

బాబ్రీ కూల్చివేత కేసు- అద్వానీ, జోషీ, ఉమాభారతి భవితవ్యంపై తీర్పు- సుప్రీం కొత్త డెడ్‌లైన్‌...

1992 నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రదాన నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ, ఉమా భారతిల భవితవ్యాన్ని తేల్చేందుకు సుప్రీంకోర్టు కొత్త డెడ్‌ లైన్ ప్రకటించింది. సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణలో వాదనలు దాదాపుగా పూర్తి కావడంతో సీబీఐ కోర్టు తీర్పు ప్రకటించేందుకు సీబీఐ గతంలో ఇచ్చిన డెడ్‌లైన్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dct9G

Related Posts:

0 comments:

Post a Comment