న్యూఢిల్లీ: సుమారు 500 మంది సిక్కులు మంగళవారం మధ్యాహ్నం దేశ సరిహద్దులను దాటారు. పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టారు. గురు నానక్ 550 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని వారు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల నాన్కన సాహిబ్ ను సందర్శించబోతున్నారు. ఈ నాన్కన సాహిబ్ లోనే గురు నానక్ జన్మించారు. శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zk85TB
Tuesday, July 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment