న్యూఢిల్లీ: సుమారు 500 మంది సిక్కులు మంగళవారం మధ్యాహ్నం దేశ సరిహద్దులను దాటారు. పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టారు. గురు నానక్ 550 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని వారు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో గల నాన్కన సాహిబ్ ను సందర్శించబోతున్నారు. ఈ నాన్కన సాహిబ్ లోనే గురు నానక్ జన్మించారు. శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zk85TB
సరిహద్దులను దాటుకుని పాక్ గడ్డపై కాలు మోపిన 500 మంది సిక్కులు
Related Posts:
మళ్లీ పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర: లాక్డౌన్ ప్యాకేజీని ఇలా పిండుతున్నారా? నెటిజన్లు ఫైర్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు మండిపోతోన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చాలా రాష్ట్రాల్లో వంద రూపాయల మార్క్ను దాటాయి. వంటనూనెల… Read More
ఏకతాటిపైకి జగన్, నిమ్మగడ్డ- మున్సిపోల్స్పై పెరిగిన ఉత్కంఠ-పరిషత్ పోరుపైనా ప్రభావంఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలను గతేడాది వాయిదా పడిన చోట నుంచే తిరిగి నిర్వహించాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్… Read More
మహారాష్ట్రలో మళ్ళీ కరోనా భయం .. మూడు నెలల గరిష్టానికి ముంబై తాజా కేసులుమహారాష్ట్రలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్ళీ రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం మహా సర్కార్ ను ఆందోళనకు గురి చేస్తోంది .మహారాష… Read More
45ఏళ్లు పైబడినవారికీ కరోనా వ్యాక్సిన్, కానీ, షరతులు వర్తిస్తాయి: ఇలా చేస్తే సరిపోతుంది!న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మరోసారి విజృంభిస్తున్న క్రమంలో.. వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి వ్యాక్సినేషన్ పూర్తవగా.… Read More
జగన్ మరో సంచలనం- ఏపీలో ఇక సీబీఎస్ఈసీ సిలబస్- ఇంగ్లీష్ మీడియం తేలకముందేఏపీలో విద్యారంగ సంస్కరణల విషయంలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం సుప్రీంకోర్… Read More
0 comments:
Post a Comment