తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. జల వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటినుంచి ఒక అవగాహనతో ముందుకు సాగుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాల్లో ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో ఒకానొక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iqiTJg
కూర్చొని పరిష్కరించుకుంటారా... కౌన్సిల్ లోనే తేల్చుకుంటారా... అందరి చూపు జగన్,కేసీఆర్ వైపే...
Related Posts:
నెలరోజుల్లో ఆక్రమణలు తొలగింపు.. టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు: వరంగల్ ముంపుపై సమీక్షలో కేటీఆర్వరంగల్ నగరంలో వరదల పరిస్థితి పరిశీలించటానికి వచ్చిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ నగరంలో పర్యటించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు . రాబోయే నెల రోజుల పాటు … Read More
కేసీఆర్ దొరగారూ.. ఇకనైనా మేలుకొండి: కడిగిపారేసిన విజయశాంతిహైదరాబాద్: తెలంగాణ సర్కారుపై పీసీసీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగ… Read More
జేడీ లక్ష్మీనారాయణపై జగన్ ట్యాపింగ్ - మోదీకి రాస్తే డీజీపీ స్పందనా? - చంద్రబాబు సంచలనం‘‘ఫోన్ ట్యాపింగ్లపై ప్రధాని నరేంద్ర మోదీకి నేను లేఖలు రాశాను. దానిపై కేంద్రం కంటే ముందే రాష్ట్ర డీజీపీ స్పందించడం విడ్డూరంగా ఉంది. కోర్టులో నిలబడి చట… Read More
కుక్కలనూ వదలని కిమ్ జోంగ్... సంచలన ఆదేశాలు.... అదే కారణమా...ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశ ప్రజలకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించా… Read More
చంద్రబాబుకు మోదీ సర్కార్ ఝలక్? - ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్ - అసలుకే ఎసరు?ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయాధికారులు, మీడియా, స… Read More
0 comments:
Post a Comment