ఢిల్లీ : కేంద్ర పింఛను పథకానికి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అసంఘటిత రంగ కార్మికులకు నెలనెలా 3వేల రూపాయల పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. అందులోభాగంగా దేశవ్యాప్తంగా ఆప్లికేషన్లు స్వీకరించే ప్రక్రియ వేగవంతమైంది. ఈ పథకంలో చేరాలనుకునే కార్మికులు మీసేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జాతీయ స్థాయిలో 3 లక్షలకు పైగా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2N9ebkD
నెలనెలా 3 వేలు.. కేంద్ర పింఛను పథకం.. దరఖాస్తులు ప్రారంభం
Related Posts:
ఆర్థిక మందగమనం: మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించని నిర్మలా సీతారామన్న్యూఢిల్లీ: జీడీపీ గణాంకాల పతనం, ఆర్థిక మందగమనంతో ఉద్యోగాలు పోతున్నాయనే మీడియా అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేరుగా మాధానమివ్వకుండా… Read More
నూతన మోటార్ చట్టం అమలుకు నిరాకరించిన దీదీ & మధ్యప్రదేశ్ , పరీశీలనలో తెలుగు రాష్ట్రాలుకేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మోటారు వాహన చట్ట సవరణను పశ్చిమ బెంగాల్తో పాటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలు జరిమానాలు అధికంగా ఉన్న… Read More
ఆమె చిరకాల వాంఛ: భార్యను హెలికాప్టర్లో ఇంటికి తీసుకెళ్లిన టీచర్!జైపూర్: తన భార్య చిరకాల కోరికను నెరవేర్చాడు ఓ భర్త. ఎప్పుడో తనను హెలికాప్టర్లో ప్రయాణించడానికి ఎంత ఖర్చవుతుందని తనను అడగడంతో.. అది గుర్తు పెట్టుకున్న… Read More
రాహుల్ గాంధీ మాట్లాడితే పాకిస్థాన్కు సంతోషం: అమిత్ షాన్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడితే చాలు పాకిస్థాన్ సంతోషం వ్యక్తం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహు… Read More
ప్రభుత్వ పనితీరు అద్భుతం: 12 లక్షలమందికి పైగా పరీక్షలు రాస్తే.. ఒక్క పొరపాటూ దొర్లలేదు!అమరావతి: ఆయన ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి. మొన్నటి దాకా ఎన్నికల ప్రధాన అధికారిగా అందరి నోళ్లలోనూ నానిన అధికారి. ప్రభుత్వ పనితీరును ప్రశంసల్లో ముంచెత్తారు. … Read More
0 comments:
Post a Comment