ముంబయి : కశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు నటి, ఎంపీ హేమమాలిని. కశ్మీర్ లో శాంతి నెలకొల్పేలా అవసరమైన అన్నీ చర్యలు ప్రధాని మోడీ తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిని మోడీ అంత ఈజీగా తీసుకోరని.. స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారని అభిప్రాయపడ్డారు. ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. మోడీ నేతృత్వంలో ఎంపీగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T04ESi
పుల్వామా ఉగ్రదాడికి గట్టి కౌంటర్.. మోడీపై నమ్మకం : హేమమాలిని
Related Posts:
వైసిపి అభ్యర్ధుల జాబితా వాయిదా..16న ఇడుపులపాయలో : అసలు కారణం ఏంటంటే..!వైసిపి అభ్యర్ధుల తొలి జాబితా విడుదల వాయిదా పడింది. ఈ రోజు ఉదయం 75 మందితో తొలి జాబితా విడుదల చేయా లని తొలుత నిర్ణయించారు. అయితే, సడన్ గా వాయిద… Read More
వెలుగులోకి కొత్త విషయం.. సీబీఐకి ఈడీ లేఖ: ఎన్నికలకు ముందు జగన్కు 'హైదరాబాద్' షాక్హైదరాబాద్: ఏపీకి చెందిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ షాకిచ్చింది. హైదరాబాదులోని భూమి వి… Read More
ఏందప్పా..బైరెడ్డి! ఇట్టా చేస్తాంటివి..మళ్లా పార్టీ మారతా ఉండావా?కర్నూలు: కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి పార్టీ వీడబోతున్నారనే వార్త గుప్పుమంది. ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా … Read More
వైసీపీలో కొనసాగుతున్న చేరికలు..! జాతరను తలపిస్తున్న లోటస్ పాండ్..!! 16నుండి బస్సు యాత్ర..!!హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నివాసం లోటస్ పాండ్ చిన్నపాటి జాతరతను తలపిస్తోంది. తెలుగుదేశ… Read More
గంటా..ఏమైందబ్బా! టీడీపీకి గుడ్ బై చెబుతారంటూ వార్తలు..అందుబాటులో లేని మంత్రిఅమరావతి: తెలుగుదేశం పార్టీకి త్వరలోనే గుడ్ బై చెప్పబోతున్నారంటూ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. తనకు భీమిలి అసెంబ… Read More
0 comments:
Post a Comment