వైసిపి లోకి మరో సీనియర్ నేత. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కావూరు సాంబశివరావు వైసిపి లో చేర టానికి రంగం సిద్దమైంది. ఆయన ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు ఉన్న కావూరి ఇ ప్పటికే వైసిపి కీలక విజయ సాయిరెడ్డితో మంతనాలు జరిపినట్లు సమాచారం. జగన్ తో భేటీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T04OJo
వైసిపి లోకి కావూరి..! జగన్ తో భేటీ : ఏలూరు లోక్సభ బరిలోకి ..!
Related Posts:
టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు..!కేసీఆర్ కు జీ హుజూర్ అనేది లేదంటున్న హుజూర్ నగర్ ఓటర్లు..!!హైదరాబాద్ : రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. రాజకీయ నాయకుల పైన ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకత వస్తుందో, ఎప్పుడు వ్యామోహం పెరిగిపోతుందో చెప్పడం చాలా కష్టంగా మ… Read More
రోడ్లపైకి రండి.... షాపులు తెరవండి, కశ్మీర్లో రివర్స్ ఆపరేషన్జమ్ము కశ్మీర్ ప్రజలు అటు ప్రభుత్వానికి, ఇటు ఉగ్రవాదులకు మధ్య నలిగిపోతున్నారు. ప్రజలను ఉగ్రవాదం నుండి బయటకు తీసుకువచ్చి అభివృద్దికి బాటలు వేసేందుకు ప్ర… Read More
ఆన్ లైన్ డేటింగ్, టెక్కీని మెంటల్ ఆసుపత్రిలో చేర్చింది, జీవితం నాశనం, అంతే!బెంగళూరు: ప్రతినిత్యం మొబైల్ అఫ్లికేషన్స్ లో ఏదో ఒక ఆప్ డౌన్ లోడ్ చేసుకుని గేమ్స్ ఆడుతుంటారు. అయితే ఆన్ లైన్ డేటింగ్ ఆప్ డౌన్ లోడ్ చేసుకున్న ఓ సాఫ్ట్ … Read More
చిదంబరాన్ని మా కస్టడీకి ఇవ్వండి: కోర్టును ఆశ్రయించిన ఈడీన్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలంటూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఎన్ఫోర్స్మెంట్ డైరె… Read More
బాలయ్య చరిష్మా ..హుజూర్ నగర్ ఎన్నికల్లో ఓటు బ్యాంకుగా మారుతుందా ?హుజూర్నగర్ ఉపఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం కావటంతో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వ… Read More
0 comments:
Post a Comment