ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్ ప్రారంభం కాగానే తొలి విడత మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయనుంది. ఏడాది కి 15 వేలు..ఏపిలోని కౌలు రైతుల కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NdI2Ip
కౌలు రైతుకు సాయం : ఏడాదికి కుటుంబానికి రూ.15,000...
Related Posts:
టీఆర్ఎస్ అవినీతిపై పోరాడుతాం, త్వరలో బీజేపీలో భారీగా చేరికలు : మురళీధర్ రావువరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయనని స్పష్టంచేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళిధర్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ పా… Read More
ఇదేంది మురళీధరా.. హైకోర్టుకు చేరిన ఛీటింగ్ కేసు.. 2 కోట్లు దొబ్బేశారట..!హైదరాబాద్ : నామినేటెడ్ పోస్టు లొల్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావును వెంటాడుతోంది. కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో తాజాగ… Read More
కేంద్రం వద్దన్నా..జగన్ డోన్ట్ కేర్: చంద్రబాబును వదిలేది లేదు: విచారణలో ముందుకే...!కేంద్ర ప్రభుత్వం వద్దని చెప్పింది. ఏపీ సీఎం జగన్ మాత్రం డోన్ట్ కేర్ అంటున్నారు. విచారణ జరగాల్సిందేనని నిర్ణ యించారు. స్వయంగా కేంద్ర మంత్రి న… Read More
సీఆర్పీఎఫ్ జవాన్ల సాహసం... నదిలో కోట్టుకుపోతున్న యువతిని కాపాడిన జవాన్లు... వీడియోఉత్తరాదితో పాటు జమ్ము, కశ్మీర్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల తాకిడికి పలు భవనాలు నేలమట్టం అవడంతో పాటు జనజీవనం స్థంబించిపోతున్న పరిస్థితి… Read More
గీత దాటితే వేటే..!ఇంటికే ఈ ఛలాన్లు పంపిస్తామంటున్న పోలీసులు..!!హైదరాబాద్ : రూల్స్ బ్రేక్ చేసే వాహన దారులపై పోలీసులు వినూత్న రీతిలో కొరడా ఝుళిపించబోతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతూ ఇష్టారాజ్యంగా రోడ్లపై ప్రయాణించే … Read More
0 comments:
Post a Comment