Monday, February 18, 2019

కౌలు రైతుకు సాయం : ఏడాదికి కుటుంబానికి రూ.15,000...

ఎన్నిక‌ల వేళ ఏపి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్‌ ప్రారంభం కాగానే తొలి విడత మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయనుంది. ఏడాది కి 15 వేలు..ఏపిలోని కౌలు రైతుల కోసం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NdI2Ip

Related Posts:

0 comments:

Post a Comment