ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. పెట్టుబడి సాయం రూపంలో కుటుంబానికి ఏడాదికి రూ.15వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఖరీఫ్ ప్రారంభం కాగానే తొలి విడత మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయనుంది. ఏడాది కి 15 వేలు..ఏపిలోని కౌలు రైతుల కోసం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NdI2Ip
కౌలు రైతుకు సాయం : ఏడాదికి కుటుంబానికి రూ.15,000...
Related Posts:
లాక్ డౌన్ ఎత్తేశాక ఏం జరగబోతోంది ? పాశ్చాత్య దేశాల అనుభవం నేర్పుతున్న పాఠాలేంటి ?గతేడాది చివర్లో ప్రభావం చూపడం మొదలుపెట్టిన కరోనా వైరస్ మహమ్మారి ఈ ఏడాది ఆరంభానికి దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. ఒకరి వెంట మరొకరు లాక్ డౌన్ లు వి… Read More
బాగా పెరిగిన యూట్యూబ్ గిరాకీ ... కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎంతగా ఉందంటే !!కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాల మీద దారుణంగా పడినా యూట్యూబ్ కు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. కరోనా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయిన వాళ్ళు యూట్యూబ్ లో త… Read More
ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్.. ఎవరైనా ఇబ్బందిపడితే క్షమించాలంటూ..తెలంగాణ మంత్రి కేటీఆర్ సోమవారం తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా జలుబుతో ఇబ్బందిపడ్డారు. పదేపదే టవల్ అడ్డుపెట్టుకుని తమ్ముతూ కనిపిం… Read More
Lockdown: అబ్బా... ఏం చేస్తివి ఏం చేస్తివి, ఇప్పుడో చేస్తివా, లేక ?, ఎస్ఐ బిల్డప్ !భోపాల్: కరోనా వైరస్ (COVID 19) కట్టడి కోసం దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో పోలీసులు పగలు, రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతున్నారు. లాక్ డౌన్ సందర్బంగ… Read More
ఉప్పు దొరకదని సంచులు కొద్దీ కొనేస్తున్న జనాలు .. ఎక్కడో తెలుసా !!కరోనా లాక్ డౌన్ తో ఉప్పు కొరత నెలకొంది. ఇక ముందు ముందు ఉప్పు దొరకదు . ఇప్పుడు రెండు నెలల పాటు ఉప్పుకి కూడా తిప్పలు. .. మార్కెట్లో ఉప్పు రాదు ఇలా జరుగు… Read More
0 comments:
Post a Comment