బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ సామర్థ్య పరీక్షలను అధికారులు గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. నేటి (అగస్టు 13) నుంచి అగస్టు 15వ తేదీ సాయంత్రం వరకూ లోడ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది విజయవంతంగా పూర్తయితే ఈ నెల 20 తర్వాత ట్రయల్ రన్ నిర్వహించే అవకాశం ఉంది. ఫ్లైఓవర్పై లోడ్ టెస్ట్ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3izvb1O
బెజవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్పై లోడ్ టెస్టింగ్... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు....
Related Posts:
COVID Vaccine: సైకిల్ మీద కరోనా వ్యాక్సిన్, పక్కన గన్ మ్యాన్ లు, అబ్బా, దేవుడా, వ్యాక్సిన్ డ్రైరన్ ఇలాగేనా ?లక్నో/బెంగళూరు/ న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకుంటే ఏదో ఒకపని చేసి జీవనం సాగించవచ్చు అంటూ … Read More
బర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలుదేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ బారినపడి వేల సంఖ్యలో పక్షులు చనిపోతుండటం, కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పలు… Read More
భారత్లో కరోనా -కొత్త రకం వైరస్ కేసులు మళ్లీ పెరిగాయి -యూకే స్ట్రెయిన్ బారిన 73 మంది..భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే కంట్రోల్ లోకి వస్తుండగా.. బ్రిటన్ నుంచి వ్యాపించిన కొత్త రకం వైరస్ కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి… Read More
t pcc race:జానా విజ్ఞప్తికి హై కమాండ్ ఓకే.. సారథి ఎంపిక వాయిదా..? కారణమిదే..?టీ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఒకడుగు ముందుకు పడితే.. రెండడుగులు వెనక్కి పడుతోంది. చీఫ్, ప్రచార కమిటీ చైర్మన్ పదవులకు నేతల ఎంపిక పూర్తయిందని ఊహాగానాలు … Read More
అఖిలప్రియ అరెస్టులో సంచలన ట్విస్ట్ -కిడ్నాప్ కేసులో ఏ1గా సుబ్బారెడ్డి -జగన్ సర్కారు సాయంతో..రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన ‘బోయినపల్లి కిడ్నాప్' కేసు సంచలన మలుపు తిరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత భూమా అఖిలప్రియ… Read More
0 comments:
Post a Comment