న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. తాజాగా ఈ సంఖ్య మరింత పైపైకి వెళ్తూనే ఉంది. కొత్తగా 940 మంది కరోనా కాటుకు గురయ్యారు. ప్రాణాలు వదిలారు. తాజా మరణాలతో ఈ సంఖ్యయ 1,01,782కు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ivSAka
Sunday, October 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment