Sunday, October 4, 2020

భారత్ అన్ వాంటెండ్ రికార్డ్: లక్షను దాటిన కరోనా మరణాల్లో: ఈ మూడు దేశాల్లో విలయం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలం అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా బారిన పడి మరణించారు. తాజాగా ఈ సంఖ్య మరింత పైపైకి వెళ్తూనే ఉంది. కొత్తగా 940 మంది కరోనా కాటుకు గురయ్యారు. ప్రాణాలు వదిలారు. తాజా మరణాలతో ఈ సంఖ్యయ 1,01,782కు చేరింది. రోజులు గడుస్తున్న కొద్దీ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ivSAka

Related Posts:

0 comments:

Post a Comment