అమరావతి : ఈఎస్ఐ స్కాంలో అరెస్ట్ అయి ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అచ్చెన్నకు స్థానికంగా ఉన్న రమేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో అచ్చెన్నకు కరోనా పరీక్షలు నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3amoWLS
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా - హైకోర్టుకు లేఖ రాయనున్న రమేష్ ఆస్పత్రి...
Related Posts:
అది తప్పా ..ఒప్పా : ఎలా మద్దతిస్తారు..జగన్ సమాధానం చెప్పాలి: నిలదీసిన విజయ శాంతి ..!సినీ నటి..కాంగ్రెస్ నేత విజయశాంతి వైసిపి అధినేత జగన్ను నిలదీసారు. ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మద్దతిస్తున్… Read More
మోజు తీరింది, మోహం చాటేశాడు : రహస్య పెళ్లి పేరుతో యువతిని వంచించిన వెంకట్హైదరాబాద్ : ప్రేమ అన్నాడు .. రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ప్రెగ్నెంట్ అయితే ఓసారి తీసేశాడు. అయినా నమ్మడమే ఆమె తప్పయ్యింది. మరోసారి గర్భం దాల్చిన ఆ అత… Read More
370 ఆర్టికల్ రద్దు చేస్తాం.. భారత్ నుంచి కశ్మీర్ను విడదీయలేరు : అమిత్ షాపలామ్ : భారత్ నుంచి కశ్మీర్ను విడదీయాలనుకునే పాకిస్థాన్కు సరైన బుద్ధి చెబుతామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సరిహద్దుల్లో టెర్రరిస్టుల నుంచ… Read More
బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్పై ఈసీ గరం.. FIR నమోదు చేయాలంటూ ఆదేశంఢిల్లీ : పొలిటిషియన్ గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు.. రాజకీయ క్షేత్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎ… Read More
ఆధ్యాత్మికం, రాజకీయం :స్వరూపానందేంద్రస్వామితో కేసీఆర్ మంతనాలు (వీడియో)హైదరాబాద్ : విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్నారు సీఎం కేసీఆర్. కాసేపటి క్రితం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ దైవ సన్నిదానంలో స్వామివారి… Read More
0 comments:
Post a Comment