ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష టీడీపీ నేతలపై అధికార వైసీపీ వరుస దాడులకు పాల్పడుతున్నదని, ప్రశ్నించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమర్రెడ్డి పట్టాభిరాం అలియాస్ పట్టాభి అన్నారు. విజయవాడలోని హైసెక్యూరిటీ జోన్ లో నివసిస్తోన్న పట్టాభి ఇంటిపై ఆదివారం అర్ధరాత్రి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో ఉన్న కారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3leVQ5c
నిన్న సబ్బంహరి, ఇవాళ పట్టాభి - టీడీపీ అధికార ప్రతినిధి కారు ధ్వంసం - హైకోర్టు జడ్జి ఇంటి పక్కనే ఘటన
Related Posts:
పోలవరం ఎత్తు తగ్గింపు .. వ్యయ నియంత్రణ కోసం కేంద్ర జల శక్తి వనరుల శాఖ అధ్యయనం !!పోలవరం ప్రాజెక్టు ముంపును తగ్గించడానికి ఎత్తు తగ్గించే అవకాశాలపై కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం నీటిమట్టం మూడ… Read More
వాలంటీర్లకు జగన్ సర్కార్ బంపర్ ఆఫర్- మూడు కేటగిరీల్లో అవార్డులు- వివరాలివేఏపీలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా అందించేందుకు వీలుగా వైసీపీ సర్కార్ నియమించిన 2.67 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు గౌరవ వేతనం పెంపు కోసం ఆ… Read More
lady: తాళం పగలగొట్టి ఇంట్లోదూరి రేప్ చేశాడు, పోటుగాడికి పిండేసిన పోలీసులు, ఫినిష్ !చెన్నై: అనారోగ్యంతో సతమతం అవుతున్న కుమార్తెను ఆమె తల్లి కంటికి రెప్పలా కాపాడుతోంది. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో కుమార్తెను పెట్టి తాళం వేసి పనికి వెళ్లి సాయ… Read More
చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో .. ఒక 420 వ్యవహారం : సజ్జల ఫైర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో పై వైసిపి నేత, ప్రభుత్వ సలహా… Read More
Jamal Khashoggi హత్య ఘటన: ఆ దేశ పౌరులపై ఆంక్షలు వీసా నిషేధం విధించిన అమెరికాఅమెరికా సౌదీ అరేబియా దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు తమ నివేదికను బహిర్గతం చేసిన … Read More
0 comments:
Post a Comment