Thursday, August 13, 2020

ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం- జస్టిస్ ఈశ్వరయ్యపై సుప్రీం మాజీ న్యాయమూర్తితో విచారణ..

ఏపీ న్యాయవ్యవస్ధలో తీవ్ర కలకలం రేపుతున్న జస్టిస్ ఈశ్వరయ్య వ్యవహారంపై ఇవాళ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. న్యాయవ్యవస్ధపై జస్టిస్ ఈశ్వరయ్య చేశారని చెబుతున్న వ్యాఖ్యలపై నిజ నిర్ధారణ కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో జ్యుడిషియల్ విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఫిర్యాదు దారు అయిన మరో జడ్జి రామకృష్ణను తన వద్ద

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3izxBNW

0 comments:

Post a Comment