శ్రీశైలం ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన సిఐడి ప్యానెల్ బోర్డులో వచ్చిన మంటలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.అగ్నిప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అంతా భావిస్తున్న నేపథ్యంలో తాజాగా దర్యాప్తులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కొత్త బ్యాటరీలు అమరుస్తున్నట్టు ,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D0G4uy
శ్రీశైలం అగ్నిప్రమాదంలో కొత్త కోణం .. అర్దరాత్రి సమయంలో బ్యాటరీల మార్పుపై అనుమానాలు
Related Posts:
కరోనా కలకలం: 24 మందిలో 20 మందికి నెగిటివ్, ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలే: మంత్రి ఆళ్ల నానిఆంధ్రప్రదేశ్లో ఒక్క కరోనా వైరస్ పాజిటివ్ రాలేదని మంత్రి ఆళ్ల నాని స్పష్టంచేశారు. 24 మంది అనుమానితులకు పరీక్షలు చేశామని వెల్లడించారు. కరోనా వైరస్కు భ… Read More
స్ధానిక ఎన్నికల కారణంగా ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదాఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్ని… Read More
విషాదం: బాత్రూంలో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్తిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స… Read More
కీలక అంశాలపై ఏపీ మంత్రుల్లో కొరవడిన స్పష్టత- ప్రజల్లో పెరుగుతున్న కన్ఫ్యూజన్కీలక అంశాలపై ఏపీ మంత్రుల్లో స్పష్టత కొరవడుతోంది. తాజాగా ఎన్.పి.ఆర్ అమలును నిలిపివేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన ఎన్.పి.ఆర్ ప్రశ్… Read More
విశాఖలో ఊహించని మలుపులు.. కాపులుప్పాడ కొండపై కొత్త సచివాలయం.. వైఎస్ భారతి పరిశీలన..మూడు రాజధానుల ఏర్పాటుపై పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ ఎండాకాలంలోపే సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని డిసైడయ్యారు. అయితే… Read More
0 comments:
Post a Comment