న్యూఢిల్లీ : అద్వానీ, జోషికు టికెట్ ఇవ్వక అవమానించడంతో విపక్షాలు విమర్శలు చేయడంతో .. బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశాక అమిత్ షా స్వయంగా వెళ్లి అద్వానీ, జోషిని కలిశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి, సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను తోసిపుచ్చారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KhQUin
Tuesday, April 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment