Monday, August 24, 2020

కరోనాతో ఆస్పత్రిలో మాజీ సీఎం - ఆయన కొడుకు, ప్రస్తుత సీఎంకూ టెస్టులు..

జార్ఖండ్ ఉద్యమ సారధి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్, మాజీ సీఎం, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్ ఆస్పత్రిలో చేరారు. తన భార్య రూపా సోరెన్ తోపాటు రాంచీలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. రెండ్రోజుల కిందట శిబు దంపతులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఉన్నట్లుండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQsCWq

Related Posts:

0 comments:

Post a Comment