జార్ఖండ్ ఉద్యమ సారధి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) చీఫ్, మాజీ సీఎం, ప్రస్తుత రాజ్యసభ ఎంపీ శిబు సోరెన్ ఆస్పత్రిలో చేరారు. తన భార్య రూపా సోరెన్ తోపాటు రాంచీలోని మేదాంత ఆస్పత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. రెండ్రోజుల కిందట శిబు దంపతులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు. ఉన్నట్లుండి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQsCWq
కరోనాతో ఆస్పత్రిలో మాజీ సీఎం - ఆయన కొడుకు, ప్రస్తుత సీఎంకూ టెస్టులు..
Related Posts:
విభజన సమయంలో సమైఖ్య గళం బలంగా వినిపించిన ఎప్ శివప్రసాద్..! ఇక లేరు..!!అమరావతి/హైదరాబాద్ : చిత్తూరు టీడిపి మాజీ ఎంపి ఎన్ శివప్రసాద్ మృతితో తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోడెల శివప్రసాద్ అకాల మరణంతో తీవ్ర … Read More
రిజర్వ్బ్యాంకులో ఉద్యోగాలు: ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 199 పోస్… Read More
ఉత్తమ్ ఇలాఖాలో ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ ఆయనే..!రెండు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభ… Read More
కర్ణాటకలో ఉప ఎన్నికలు, రెబల్ ఎమ్మెల్యేలకు షాక్, బీజేపీ ప్రభుత్వం ? రెండు చోట్ల !బెంగళూరు: కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మీద తిరగుబాటు చేసి వారి పదవులకు రాజీనామా చేసిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల శాసన సభ నియోజక వర్గాల్లో 15 … Read More
ప్రత్యేక హోదా సాధనకై: వెరైటీ గెటప్స్తో నిరసన వ్యక్తం చేసిన మాజీ ఎంపీ శివప్రసాద్చిత్తూరు మాజీ ఎంపీ నారమల్లి శివప్రసాద్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. నటుడిగా, న… Read More
0 comments:
Post a Comment