గత కొద్దిరోజులుగా గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు తక్కువగా వస్తున్నాయి. అయితే ఇవీ వచ్చేనెల చివరి వరకు ఆశించినస్థాయిలో ఉండనున్నాయి. ఇందుకు కారణం కరోనాపై ప్రజలకు పూర్తి అవగాహన రావడమేనని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ జీ శ్రీనివాసరావు తెలిపారు. ఇలానే జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. ఎవరైనా సరే బయటకు వెళితే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FWtg9C
గుడ్ న్యూస్: సెప్టెంబర్ చివరినాటికి హైదరాబాద్లో కరోనా తగ్గుముఖం, బిల్లు ఎక్కువేస్తే చర్యలు
Related Posts:
Rafale Fighter jets:అంబాలా ఎయిర్బేస్లో వాటర్ సెల్యూట్, మోడీ ,రాజ్నాథ్ అభినందనలుఅంబాలా: ఫ్రాన్స్ నుంచి దాదాపు 7వేల కిలోమీటర్ల మేరా ప్రయాణించిన రాఫెల్ యుద్ధ విమానాలు ఎట్టకేలకు భారత్కు చేరుకున్నాయి. అంబాలా ఎయిర్బేస్కు చేరుకున్న య… Read More
వ్యాయామం, ఆరోగ్య సూత్రాలతో కరోనాను జయించొచ్చు: మేయర్ బొంతు రామ్మోహన్కరోనా వైరస్ పాజిటివ్ వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు బల్దియా మేయర్ బొంతు రామ్మోహన్. వైద్యుల సలహాలను పాటించి.. కరోనాను జయించొచ్చు అని తెలిపారు. తనకు క… Read More
అయోధ్యలో హైఅలర్ట్: ఉగ్రదాడికి పాక్ కుట్రలు, అప్రమత్తమైన భద్రతా బలగాలులక్నో: అయోధ్యలో ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమిపూజ వేడుకను భగ్నం చేయడంతోపాటు పెను విధ్వంసం సృష్టించేందుకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు పన్నిందని కేంద… Read More
వైసీపీలో గంటా రాక - విశాఖ రాజకీయాల్లో పెను మార్పులు ? ఎవరెవరికి చెక్ పడుతుందంటే...విశాఖపట్నం : కొంతకాలంగా పార్టీకి అంటీముట్టనట్టుగా ఉంటున్నా టీడీపీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం … Read More
CM effect: మంత్రికి, ఆయన భార్యకు పాజిటివ్, ఆరోజే చెప్పిన సీఎం, మంత్రులు క్యూ, దేవుడా నువ్వే!భోపాల్/ న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇప్పటికే కరోనా పాజిటివ్ రావడంతో భోపాల్ లోని చిరాయు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నార… Read More
0 comments:
Post a Comment