హైదరాబాద్ : ఎన్నికల వేళ నారాయణగూడలో పట్టుబడ్డ రూ.8 కోట్ల నగదు తమదేనని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రకటించింది. సరైన సమాచరంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టగా కోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ నగదు బీజేపీ ఫండ్ అని తొలుత ఊహాగానాలు వినిపించాయి. తర్వాత బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ ఆ నగదు తమదేనని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UCE6aB
Tuesday, April 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment