Saturday, August 22, 2020

జగన్ సర్కారుకు కేంద్రం ఝలక్‌- అంతర్‌ రాష్ట్ర రవాణా ఆంక్షలపై సీరియస్‌...

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రభావం మొదలైన తర్వాత రవాణాపై ఆంక్షలు విధించారు. వస్తు రవాణాతో పాటు ప్రయాణికుల రవాణాపైనా ఆంక్షలు విధించారు. వైరస్‌ వ్యాప్తి కాకుండా ఆంక్షలు అవసరమని కేంద్రం భావించడంతో అప్పట్లో పూర్తిగా ఆంక్షలు కొనసాగాయి. దీంతో రాష్ట్రాల మధ్య రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కానీ అన్‌ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆంక్షలు క్రమంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32d5zBi

Related Posts:

0 comments:

Post a Comment