Saturday, September 12, 2020

ఎన్ని గుళ్ళు తిరిగినా చంద్రబాబు పాపాలు పోవు : మంత్రి వెల్లంపల్లి మండిపాటు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు అంతటి నీచ రాజకీయ నాయకుడు ఎవరూ లేరంటూ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతీది రాజకీయం చేసి, అలజడి సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.  ఎన్ని గుళ్ళు తిరిగినా చంద్రబాబు చేసిన పాపాలు పోవని మంత్రి వెల్లంపల్లి నిప్పులు చెరిగారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33qpqNY

Related Posts:

0 comments:

Post a Comment