తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళల డ్వాక్రా రుణాలను చెల్లించడం కోసం ఆసరా పథకాన్ని అందిస్తే, దానిపై కూడా కుట్రలు చేయడానికి చంద్రబాబు వెనకాడటం లేదని విమర్శించిన విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.చంద్రం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ire2ry
Saturday, September 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment