విపక్షాలపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనపై ఆందోళన చేసిన వారిని విడుదల చేయాలని రాజకీయ పార్టీలు కోరడం ఏంటీ అని అడిగారు. ప్రార్థనా మందిరాలపై రాళ్లు వేసిన వారిని విడుదల చేయాలని ధర్నాలు చేయడం భావ్యమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సంగతి పట్టించుకోరా.. అని ధ్వజమెత్తారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3moYOG3
Saturday, September 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment