Saturday, September 12, 2020

అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో నంబర్ వన్.. కరోనా పాజిటివ్‌లో ఇండియా..?.. అధ్యయనం..

కరోనా వైరస్ కేసుల్లో భారతదేశం త్వరలో మొదటి స్ధానంలోకి రానున్నది. ఈ విషయాన్ని హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం అంచనా వేసింది. 4 నెలల్లో కరోనా వైరస్ కేసుల నమోదును లెక్కగట్టి.. వచ్చేనెలలో భారత్ తొలి స్ధానంలో నిలుస్తోందని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hiRx2

Related Posts:

0 comments:

Post a Comment