కరోనా వైరస్ కేసుల్లో భారతదేశం త్వరలో మొదటి స్ధానంలోకి రానున్నది. ఈ విషయాన్ని హైదరాబాద్ బిట్స్ పిలానీ క్యాంపస్కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం అంచనా వేసింది. 4 నెలల్లో కరోనా వైరస్ కేసుల నమోదును లెక్కగట్టి.. వచ్చేనెలలో భారత్ తొలి స్ధానంలో నిలుస్తోందని తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో 65 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33hiRx2
అక్టోబర్ ఫస్ట్ వీక్లో నంబర్ వన్.. కరోనా పాజిటివ్లో ఇండియా..?.. అధ్యయనం..
Related Posts:
అదో చెత్త కమిటీ.. జగన్ తుగ్లక్ చర్యలు మానుకోవాలి.. : దేవినేని ఉమాఏపీ రాజధాని అంశంపై బోస్టన్ కమిటీ ఇచ్చే నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. నివేదికను అధ్యయనం చేసి హైపవర్ కమిటీ ప్రభు… Read More
ప్రియాంక.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. రాబర్ట్ భావోద్వేగంకాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పట్ల ఉత్తరప్రదేశ్ పోలీసులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆదివారం తీవ్రంగా స్పందించారు. లక్న… Read More
Vizag: బీజేపీలోనూ భిన్నాభిప్రాయాలు: కన్నా అలా..విష్ణు కుమార్ ఇలా: విశాఖకే కరెక్ట్..!విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధాననులను ఏర్పాటు చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటన.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర… Read More
సీఏఏకు మద్దతు పలికిన ఎమ్మెల్యేపై వేటు: గీత దాటితేనంటూ మాయావతి వార్నింగ్న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్వాదీ పార్టీబీఎస్పీ) అధినేత్రి మాయావతి ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిస… Read More
ఇవాళ్టి హీరోలు వీళ్లే.. లలిత, అమన్దీప్కు నీరాజనం.. మీరూ మెచ్చుకుంటారు..ఖాళీగా కుర్చున్నాసరే కర్తవ్యం గురించే ఆలోచించేవాడు నిజమైన సైనికుడు. పర్సనల్ పనిలో ఉన్నా ప్రజల కోసం అన్నీ పక్కనపెట్టేసి పరుగున వచ్చేసే తత్వం మన ఆర్మీది… Read More
0 comments:
Post a Comment