Monday, August 17, 2020

జగన్‌ను వెనకేసుకొస్తూనే అసాంఘిక శక్తులంటూ రఘురామ కృష్ణరాజు ఫైర్, ఆ ఎంపీనే టార్గెట్

అమరావతి: సొంత పార్టీ, ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సర్కారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. అమరావతి రైతులకు సుప్రీంకోర్టు శుభవార్త అందించిందని అన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3awY6Rf

Related Posts:

0 comments:

Post a Comment