కరోనా నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి దీపావళి పండుగకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే ఒడిశా,రాజస్తాన్,ఢిల్లీ ప్రభుత్వాలు కూడా బాణసంచా విక్రయాలు,కాల్చడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాణసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం పెరిగితే... కోవిడ్ 19 ప్రభావం మరింత తీవ్రమయ్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/354qQzP
కరోనా ఎఫెక్ట్... కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం... బాణసంచా కాల్చడంపై నిషేధం...
Related Posts:
అదే జరిగితే చంద్రబాబే సీఎం, ఆ అద్భుతమేంటో తెలియదు: ఉండవల్లి, పవన్, జగన్లపై ఇలాఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విజయవంతమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పా… Read More
రాహుల్ గాంధీ రైట్, ప్రధాని మోడీ పారిపోయారు, బెంగళూరులో ఎంపీగా పోటీ, ప్రకాష్ రాజ్!బెంగళూరు: ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహిళలను కించపరచలేదని, ఆయన వ్యాఖ్యలను ఒక్క కోణంలోనే చూడకూడదని ప్రముఖ బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. … Read More
డబ్బులొచ్చాయని 'రైతుబంధు' మేసేజ్.. బ్యాంకుకు వెళ్తే 'పైసలు' రాలే..! ఎన్నికల స్టంటా?హైదరాబాద్ : రైతుబంధు (యాసంగి) పథకం ద్వారా రూపాయలు ***** మీ **** ఖాతా నం *********** నందు జమ చేయబడింది - వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం. ఇది ముందస్తు ఎ… Read More
ఓఎన్జీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఓఎన్జీసీ) లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అసిస్టెంట్ టెక్న… Read More
ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ : కేసీఆర్-హరీష్ మధ్య గ్యాప్ పెరుగుతోందా: నెల రోజులుగా మాటల్లేవ్టిఆర్యస్ లో ఏం జరుగుతోంది. టిఆర్యస్ ట్రబుల్ షూటర్ హరీష్ పరిస్థితి ఏంటి. కేసీఆర్ - హరీష్ మధ్య గ్యాప్ పెరుగుతోందా. వీరిద్దరి మధ్యా మాటలే క… Read More
0 comments:
Post a Comment