Friday, November 6, 2020

కరోనా ఎఫెక్ట్... కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం... బాణసంచా కాల్చడంపై నిషేధం...

కరోనా నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి దీపావళి పండుగకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే ఒడిశా,రాజస్తాన్,ఢిల్లీ ప్రభుత్వాలు కూడా బాణసంచా విక్రయాలు,కాల్చడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాణసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం పెరిగితే... కోవిడ్ 19 ప్రభావం మరింత తీవ్రమయ్యే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/354qQzP

Related Posts:

0 comments:

Post a Comment