కరోనా నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి దీపావళి పండుగకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే ఒడిశా,రాజస్తాన్,ఢిల్లీ ప్రభుత్వాలు కూడా బాణసంచా విక్రయాలు,కాల్చడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాణసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం పెరిగితే... కోవిడ్ 19 ప్రభావం మరింత తీవ్రమయ్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/354qQzP
కరోనా ఎఫెక్ట్... కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం... బాణసంచా కాల్చడంపై నిషేధం...
Related Posts:
సహజీవనం చేస్తే అక్కడ బహిరంగంగా బెత్తం దెబ్బలు !జకార్తా : పెళ్లి కాకుండానే అక్కడ సహజీవనం చేశారో .. ఇక అంతే సంగతులు. మీరు బెత్తం దెబ్బలు తినేందుకు రెఢీగా ఉండాలి. స్థానికులు సమాచారం అందించినా చాలు, సహ… Read More
బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసి అడ్డంగా బుక్ అయిన టీచర్ .. క్రిమినల్ కేసు నమోదుఅన్నీ తెలిసిన ఉపాధ్యాయుడే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఒక విద్యావంతుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిం… Read More
మాధవ్ పోటీ నుండి తప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్రభుత్వం : ఇసి కి ఫిర్యాదు..!పోలీసు మాధవ్ ఎన్నికల బరి నుండి తప్పుకోవాల్సిందేనా. ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినా మాధవ్ ను ఇప్పటి దాకా ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. దీంతో..చివ… Read More
సెంటిమెంట్ పండుతుందా : టార్గెట్ జగన్ వయా కేసీఆర్: బాబు..పవన్ ఇప్పుడే ఎందుకిలా..!ఏపి ఎన్నికల ప్రచారం మొత్తం కేసీఆర్ లక్ష్యంగా సాగుతోంది. జగన్ ను లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ భుజాన తుపాకి పెట్టి టార్గెట్ చేస్తున్నారు. ఆంధ్రా ప్ర… Read More
ఫర్టిలైజర్ మరియు కెమికల్స్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ ట్రావన్కోర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను… Read More
0 comments:
Post a Comment