కరోనా నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి దీపావళి పండుగకు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఒక ప్రకటన చేశారు. ఇప్పటికే ఒడిశా,రాజస్తాన్,ఢిల్లీ ప్రభుత్వాలు కూడా బాణసంచా విక్రయాలు,కాల్చడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాణసంచా పేలుళ్లతో వాయు కాలుష్యం పెరిగితే... కోవిడ్ 19 ప్రభావం మరింత తీవ్రమయ్యే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/354qQzP
కరోనా ఎఫెక్ట్... కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం... బాణసంచా కాల్చడంపై నిషేధం...
Related Posts:
వీఐపీ కల్చర్ వద్దంటూనే ఇదేంటి : ప్రహ్లాద్ ఇష్యూపై వాద్రా పైర్న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై రాబర్ట్ వాద్రా విమర్శలు గుప్పించారు. ఓ వైపు వీఐపీ సంస్కృతి వద్దని మోడీ చెబుతోంటే.. మరోవైపు, ఆయన కుటుంబ సభ్యులే ఈ విషయాన్న… Read More
అమెరికా చట్టసభల్లో కొత్త బిల్లు: ఇక్కడ చదివి మాదేశానికే పని చేయాలనుకుంటేనే వీసా మంజూరుఅమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. ఆ ప్రభావం ఇతర రంగాలపై కూడా పడుతోంది. తాజాగా చైనా మిలటరీ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుబంధంగా నడిచే ఇం… Read More
గుండెకు చిల్లు పడిందా? గ్లూ తో పూడ్చేస్తారు: 20 సెకెన్లు చాలు!బీజింగ్: ఇంట్లో స్టీలు బిందెకు చిన్న రంధ్రం పడిందనుకోండి. ఏం చేస్తారు? వెల్డింగ్ షాపువాడి దగ్గరికి వెళ్తారు. టింకరింగ్ చేయిస్తారు. అదే మన గుండె… Read More
చంద్రగిరిలో రీపోలింగ్ ఫై చంద్రబాబు అసంతృప్తి .. ఈసీది పక్షపాత ధోరణి అన్న బాబుఏపీలో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయ పార్టీలు ఎన్ని… Read More
సోనియాగాంధీ ముఖం కూడా చూడాలనుకోవట్లేదు.. కానీ: సన్నిహితుల వద్ద వైఎస్ జగన్!కడప: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలతాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను సాధించుకుంటుందటూ సర్వేలన్నీ స్పష్ట… Read More
0 comments:
Post a Comment