ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .దేశానికి స్వాతంత్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా , ఏపీకి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది మాత్రం కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాత్రమే అని ఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. 30 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Q0Aw6g
జగన్ వచ్చాకే ఏపీలో ఆర్ధిక స్వాతంత్ర్యం : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
Related Posts:
రెండు స్థానాల్లో అగ్రనేతలు ఎందుకు పోటీచేస్తున్నారు..? వచ్చేదేంటి... పోయేదేంటి..?దేశంలో ఎలక్షన్ ఫీవర్ పీక్ స్టేజెస్కు చేరుకుంటోంది. ఇక ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఏయే నియోజకవర్గం నుంచి ఎవరు పోటీచేయాలో అన్నదానిపై క్… Read More
కోటిన్నర కొల్లగొట్టిన కేటుగాళ్లు..! బెడిసికొట్టిన డెకాయిట్ ఆపరేషన్విజయవాడ : టాస్క్ఫోర్స్ పోలీసుల పేరుతో వ్యాపారికి కుచ్చుటోపి పెట్టారు కేటుగాళ్లు. కోటి 66 లక్షల రూపాయలు కొల్లగొట్టారు. ప్లాన్ బెడిసి కొట్టడంతో నిందిత… Read More
స్టూడియోల చుట్టూ తిరగమే ఆమె పని..పద్దతి లేదు : చెవిరెడ్డి ఓ రౌడీ : నగరి లో చంద్రబాబు..!టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రగిరి..నగరి సభల్లో పాల్గొన్నారు. తన సహజ ధోరణిలో జగన్..కేసీఆర్..మోదీ పై విరుచుకుప… Read More
50 శాతం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కిస్తే ఇంతే సంగతులు ...ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్ లను లెక్కిస్తే ఫలితాలు రావాడానికి కనీసం ఆరు రోజులు పడుతుందని తేల్చి చెప్పింది ఎన్నికల కమ… Read More
కేంద్రమే రాష్ట్రానికి బాకీ : సీఎం కేసీఆర్వరంగల్ కేంద్రంగా తెలంగాణ సీఎమ్ కేసిఆర్ మరోసారి బీజేపీ,కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. 70 సంవత్సరాల పరిపాలనలో దేశాన్ని ఆధోగతి చేసిన పార్టీలు ఘనత రెండు ప… Read More
0 comments:
Post a Comment