బీహర్ మూడో విడత ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలను గుప్పించాయి. అయితే గురువారం ప్రధాని నరేంద్ర మోడీ బీహరీలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే తిరిగి నితీశ్ కుమార్ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అభిప్రాయపడ్డారు. అరాచకత్వం మధ్య సంస్కరణలు అమలు కావు అని విపక్షాలను ఉద్దేశించి కామెంట్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I7UgEh
నితీశ్ నేతృత్వంలోనే బీహర్ ప్రగతి, మరో ఛాన్స్ ఇవ్వండి..ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ
Related Posts:
‘నేషనలిజమ్.. భారత్ మాతా కీ జై’ నినాదాల దుర్వినియోగం: మన్మోహన్ సింగ్న్యూఢిల్లీ: జాతీయవాదం, భారత్ మాతా కీ జై అనే నినాదాలు తప్పుగా ఉపయోగించబడుతున్నాయని, మిలిటెంట్ తరహా భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు వాడుకుంటున్నారని మాజీ… Read More
సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు కూలీల మృతి..కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్లు తవ్వుతున్న ప్రాంతంలో ఒక్కసారిగ… Read More
హైదరాబాద్లో దారుణం : అనుమానంతో భర్త ఎంతకు తెగించాంటే..వారిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి జీవనం సాగిస్తున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో.. భార్యపై భర్తకు అనుమానం … Read More
ఘోర రోడ్డు ప్రమాదం : 12 మంది మృతి.. 26 మందికి గాయాలు..గుజరాత్లోని వడోదరాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పద్రా తాలుకాలోని మహువద్-రణు మార్గంలో టెంపో-ట్రక్కు ఢీకొన్న ఘటనలో 12 మంది మృతి చెందారు. ఇందులో ఆరుగు… Read More
క్యా సీన్ హై: బాహుబలిగా ట్రంప్: మార్ఫింగ్ వీడియో రీట్వీట్: వైట్హౌస్ కామెంట్.. !న్యూఢిల్లీ: భారత చలన చిత్ర పరిశ్రమలో అయిదేళ్ల పాటు వినిపించిన మూవీ.. బాహుబలి: ది బిగినింగ్..బాహుబలి: ది కన్క్లూజన్. ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా… Read More
0 comments:
Post a Comment