నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధక సంస్థ.. ఇస్రో మరో వినూత్న ప్రయోగానికి తెర తీసింది. దీనికి ముహూర్తం కూడా ఖాయం చేసింది. కౌంట్డౌన్ ఆరంభించింది. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)ను అంతరిక్షంలోకి పంపించబోతోంది. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం మధ్యాహ్నం 3:02 నిమిషాలకు పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లబోతోంది. మరో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38lkVZ9
ఇస్రో మరో వినూత్న ప్రయోగం: కౌంట్డౌన్ షురూ: ఎర్త్ అబ్జర్వేషన్: కమర్షియల్గా
Related Posts:
70 ఏళ్ల డిమాండ్: రేపు భారత్ - పాకిస్తాన్ అధికారుల మధ్య కీలక చర్చలున్యూఢిల్లీ: భారత్ - పాకిస్తాన్ అధికారులు రేపు (మార్చి 14) భేటీ కానున్నారు. కర్తార్పూర్ కారిడార్ అంశంపై వారు చర్చించనున్నారు. పాక్లోని కర్తార్పూర్ ప… Read More
కర్నాటకీయం: కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య పూర్తయిన సీట్ల పంపకాలు..ఎవరికి ఎన్ని..?కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య సీట్ల పంపకాల వ్యవహారం ముగిసింది. కర్నాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ 20 సీట్లలో తమ అభ్యర్థులను బరిలో నిలు… Read More
మొన్నటివరకు ఛీ అన్నారు... నేడు వాటేసుకున్నారు: అస్సోంలో బీజేపీ ఏజీపీ పొత్తు ఖరారుగౌహతి: ఎన్నికల వేళ అస్సోంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో అస్సోం గన పరిషత్ బీజేపీతో కలిసి పోటీచేసేలా పొత్తు కుదుర్చుకుంది. అ… Read More
బయటపడ్డ డ్రాగన్ బుద్ధి: మసూద్ అజార్ను మళ్లీ వెనకేసుకొచ్చిన చైనాఐక్యరాజ్యసమితి: అనుకున్నదే జరిగింది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని ఓ వైపు కల్లబొల్లి కబుర్లు చెప్పిన చైనా తెరవెనుక మాత్రం జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజార… Read More
భారతీయుల డేటా చోరీకి సంబంధించి సీబీఐకి స్పందించిన ఫేస్బుక్,కేంబ్రిడ్జి అనలిటికాఢిల్లీ: గతకొద్దిరోజులుగా డేటా చోరీ అంశం తెలుగురాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారింది. గతేడాది భారత్లో డేటా చోరీ భారీగా జరిగిందని సోషల్ మీడియా నుంచి వ్యక… Read More
0 comments:
Post a Comment