ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం ఉందని, త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అనంతపూర్, కర్నూల్, తూర్పు గోదావరి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30M9mGf
త్వరలో ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు- రవాణా మంత్రి పేర్నినాని ప్రకటన...
Related Posts:
లిక్కర్ మాఫియా కొత్త దారులు.. పోలీసుల కంటపడకుండా ఎలా తరలిస్తున్నారో తెలుసా..లాక్ డౌన్లో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపి ఒక్కో ఫుల్ బాటిల్ను నాలుగైదు రెట్లు అధిక ధరలకు విక్రయిస్తోంది. మందుబాబుల బలహీ… Read More
అటవీశాఖలో ఉద్యోగాలు: ఫారెస్టు గార్డు ఉద్యోగాలకు అప్లయ్ చేయండికర్నాటక అటవీశాఖలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫారెస్టు గార్డు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థు… Read More
ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్- ఉత్పత్తికి అనుమతి ఇచ్చిన సర్కార్...ఏపీలో మే 4వ తేదీ నుంచి మద్యం షాపులను తిరిగి ప్రారంభించేందుకు సిద్దమవుతున్న ప్రభుత్వం ఈ మేరకు ఉత్పత్తి ప్రారంభించేందుకు వీలుగా డిస్టిలరీలకు అనుమతి ఇచ్చ… Read More
జన్ ధన్ ఖాతాల్లో రెండో విడత డబ్బులు.. విత్ డ్రాకి ఈ నిబంధనలు తప్పనిసరి..లాక్ డౌన్ తర్వాత చాలామంది పేదలు ఉపాధి కోల్పోవడంతో వారిని ఆదుకునే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ యోజనా పథకం కింద రూ.1.70లక్షల కోట్లు రి… Read More
రేపటి నుంచి ఏపీలో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం- అక్కడ మాత్రమే...ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే కేంద్రం విధించిన మార్గ… Read More
0 comments:
Post a Comment