Tuesday, August 11, 2020

త్వరలో ఏపీఎస్‌ఆర్టీసీలో కారుణ్య నియామకాలు- రవాణా మంత్రి పేర్నినాని ప్రకటన...

ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం ఉందని, త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అనంతపూర్, కర్నూల్, తూర్పు గోదావరి,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30M9mGf

Related Posts:

0 comments:

Post a Comment