ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం ఉందని, త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. అనంతపూర్, కర్నూల్, తూర్పు గోదావరి,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30M9mGf
త్వరలో ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు- రవాణా మంత్రి పేర్నినాని ప్రకటన...
Related Posts:
వైసీపీలో కలవరం: బీజేపీకి అండగా ఎమ్మార్పీఎస్: రత్నప్రభ కోసం ఏకతాటిపై: మారిన ఈక్వేషన్లుతిరుపతి: ఊహించినట్టే.. మాదిగ నేతలు ఏకం అయ్యారు. భారతీయ జనతా పార్టీకి తమ మద్దతును ప్రకటించారు. కమలనాథుల తరఫున తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార బరిలో ద… Read More
పశ్చిమ బెంగాల్ పోరు .. వీల్ చైర్ నుండి లేచి నిలబడి జాతీయ గీతాన్ని గౌరవించిన మమతా బెనర్జీపశ్చిమ బెంగాల్లో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది . రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రచారం మంగళవారంతో ముగియడంతో పోలింగ్ నాడు ఓటర్ల తీర్పు ఏంటి అన్నదానిప… Read More
ఇన్స్టాలో పరిచయం పెళ్లి దాకా... గర్భం దాల్చడంతో అబార్షన్.. మోసపోవడంతో ఆత్మహత్య...ఇన్స్టాగ్రామ్లో వాళ్లిద్దరికీ పరిచయం ఏర్పడింది... కొన్నాళ్లకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది... ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి ఇంట్లో చెప్పకుండానే పెళ్… Read More
పులివెందులలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మహిళా కూలీలు మృతి,ఆరుగురికి గాయాలు...కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు,జీపు,మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగు… Read More
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్లు- డిస్కౌంట్, పాత విధానంలోఏపీలో ఆస్తిపన్ను చెల్లింపు దారులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్తిపన్ను వసూళ్లను పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీ… Read More
0 comments:
Post a Comment