Tuesday, August 11, 2020

జగన్ తో కేసీఆర్ కయ్యం.. కేటీఆర్ దోస్తీ - మందికి మస్కా - ఏందీ డ్రామాలంటూ రేవంత్ రెడ్డి ఫైర్

పిలిచి పీటేసి మరీ అన్నం పెడితే.. కెలికి కయ్యాలు పెట్టుకుంటున్నాడంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి తెలంగాణ సీఎం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి. జల వివాదాలకు సంబంధించి త్వరలో జరగబోయే అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏపీ నోరు మూయించేందుకు సిద్ధంగా ఉన్నామన్న కేసీఆర్ కు జగన్ సైతం కౌంటర్లు సిద్ధం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33OPm7W

Related Posts:

0 comments:

Post a Comment