Monday, August 31, 2020

కరోనాకు కొత్త కేంద్రబిందువుగా భారత్ మారుతోందా.. పెరుగుతున్న కేసులు ఏం చెబుతున్నాయి.?

కరోనావైరస్‌కు కేంద్ర బిందువుగా భారత్ తయారవుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా గుర్తింపు పొందిన భారత్‌లో కరోనావైరస్ నానాటికీ విజృంభిస్తోంది. ఒక్కరోజులోనే 78వేలకు పైగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం చూస్తే ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు 971 మరణాలు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. ఒక్క రోజు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34RwPbs

Related Posts:

0 comments:

Post a Comment