తొలుత గాల్వాన్ లోయ.. తర్వాత దెప్సాంగ్.. ఇప్పుడేమో చుశూల్ సెక్టార్.. తూర్పు లదాక్ లో సరిహద్దులను మార్చేసేందుకు చైనా ప్రయత్నించిన ప్రాంతాలివి. గడిచిన నాలుగు నెలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారీగా బలగాలను కొనసాగిస్తోన్న చైనా.. వరుసగా ఒక్కో ప్రాంతంలో తన దుష్టవ్యూహాలను అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నది. తాజా ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోనూ వ్యవహారాలు వేడెక్కాయి.. అర్దరాత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lBhfXB
చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలు
Related Posts:
సరిహద్దులో పాక్ కాల్పులు .. ముగ్గురు పౌరుల మృతిఫూంచ్/ కశ్మీర్ : దాయాది పాకిస్థాన్ వైఖరి మారదు. పాక్ లో చిక్కిన పైలట్ అభినందన్ ను అప్పగించిన కొన్ని గంటల్లోనే సరిహద్దుల్లో తూటాలు పేల్చింది. దీంతో ముగ… Read More
అమ్మవారి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, మొక్కు తీర్చుకున్నా, హెచ్.డి. కుమారస్వామి!మైసూరు: శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యకపూజలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలనే తాను ముఖ్యమంత్రి అయ్యానని కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్… Read More
పికె అంటే పవన్ కాదు..పాకిస్థాన్ : చంద్రబాబు - పవన్ మధ్య ఒప్పందం: జీవీఎల్ ఫైర్..!జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫైర్ అయ్యారు. పీకే అంటే మనం పవన్ కళ్యాణ్ అనుకుంటం..కానీ, పీకే అం… Read More
తెలుగురాష్ట్రాల్లో యధేచ్చగా గంజాయి దందా.. మొన్న అంబులెన్స్ , నేడు బొగ్గు లారీలో పట్టుబడిన ముఠాతెలుగు రాష్ట్రాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. మొన్నటికి మొన్న అంబు… Read More
భారత్, పాక్ ను అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా ఎప్పటికీ గుర్తించలేమన్న డ్రాగన్బిజింగ్ : డ్రాగన్ చైనా మరోసారి తన కపటనీతిని బయటపెట్టింది. ఇటీవల జరిగిన పరిణామాలతో .. తన మిత్రదేశం పాకిస్థాన్ పై కఠినవైఖరి అవలంభినట్టు కనిపించినా .. కా… Read More
0 comments:
Post a Comment