తొలుత గాల్వాన్ లోయ.. తర్వాత దెప్సాంగ్.. ఇప్పుడేమో చుశూల్ సెక్టార్.. తూర్పు లదాక్ లో సరిహద్దులను మార్చేసేందుకు చైనా ప్రయత్నించిన ప్రాంతాలివి. గడిచిన నాలుగు నెలుగా వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారీగా బలగాలను కొనసాగిస్తోన్న చైనా.. వరుసగా ఒక్కో ప్రాంతంలో తన దుష్టవ్యూహాలను అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నది. తాజా ఘటనల నేపథ్యంలో ఢిల్లీలోనూ వ్యవహారాలు వేడెక్కాయి.. అర్దరాత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lBhfXB
చైనా దురాక్రమణ: ప్రధాని మోదీ వరుస భేటీలు - మంత్రి కిషన్ రెడ్డికి ఎల్జీ బ్రీఫింగ్ - అటు సైనిక చర్చలు
Related Posts:
రూల్ ఈజ్ రూల్ .. నిబంధనలకు విరుద్ధంగా తలసాని ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ ఫైర్ .. 25 వేలు జరిమానారూల్ ఈజ్ రూల్ .. రూల్ ఫర్ ఆల్ అంటున్నారు జీహెచ్ ఎంసీ అధికారులు. అధికార పార్టీ కి చెందిన మంత్రి అయినా సరే నిబంధనలు పాటించకుంటే వదిలేదే లేదు అని చెప్తున… Read More
నేడే రాహుల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ ... ప్రభావం ఉంటుందా ?రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారా… Read More
ఏపీ విద్యుత్ సంస్థలే బాకీ .. రూ.2400 కోట్లు ఇవ్వాలన్న ట్రాన్స్ కో సీఎండీహైదరాబాద్ : ఏపీ విద్యుత్ సంస్థలపై టీఎస్ ట్రాన్స్ కో తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒక అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తే .. నిజం కాదని గుర్తుంచుకోవాలని సూచ… Read More
వియ్యంకుడివే కావచ్చు..కానీ : తలసానికి పుట్టా సుధాకర్ హెచ్చరిక..!ఏపి ముఖ్యమంత్రి..తెలంగాణ ముఖ్యమంత్రి ల మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు ఆ పార్టీల్లోని నేతల మధ్య సంబంధాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఎన్నిక… Read More
తుపాన్ తో కూలిన ఇల్లు, పెద్ద దిక్కు కన్నుమూత .. చేసిన అప్పు తీర్చలేక చాకిరీకి బాలుడుచెన్నై : ప్రక్రతి ఆ ఇంటిపై పగబట్టింది. తుపాన్ బీభత్సంతో నీడనిచ్చే ఇల్లు కూలింది. ఇంటి పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అంత్యక్రియలకు డబ్బుల్లేని… Read More
0 comments:
Post a Comment