Saturday, April 20, 2019

పట్టాలు తప్పిన హౌరా-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్... పలువురికి గాయాలు

కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయి. రూమా రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు.   హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్‌ప్రెస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UKaWXW

Related Posts:

0 comments:

Post a Comment