కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లో హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయి. రూమా రైల్వే స్టేషన్కు సమీపంలో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్ప్రెస్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UKaWXW
Saturday, April 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment