ఏపిలో నేటి నుండి అయిదు రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నిమిసం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు స్పష్టం చేసారు. మోహందీ ఉన్నా అనుమతించకూడదని నిర్ణయించారు. ఇక, ఈనెల 23న ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించి ప్రాధమిక కీ విడుదల చేస్తామని నిర్వహకులు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GnutTX
Saturday, April 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment