ఏపిలో నేటి నుండి అయిదు రోజుల పాటు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. నిమిసం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికారులు స్పష్టం చేసారు. మోహందీ ఉన్నా అనుమతించకూడదని నిర్ణయించారు. ఇక, ఈనెల 23న ఇంజనీరింగ్ పరీక్షకు సంబంధించి ప్రాధమిక కీ విడుదల చేస్తామని నిర్వహకులు వెల్లడించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GnutTX
నేటి నుండి ఏపి ఎంసెట్ : నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ : 23న ప్రాధమిక కీ..!
Related Posts:
విన్నపాలు వినవలె.. సీఎం జగన్ కు నారా లోకేష్ వినతులు.. స్పందన కష్టమే !!కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ తో అన్ని రంగాల కార్మికులు నరక యాతన అనుభవిస్తున్నారు. ఇక తాజా పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్… Read More
జూన్ 30 వరకు వాటిపై నిషేధం విధిస్తూ యూపీ సర్కార్ కీలక నిర్ణయందేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది . ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటి వరకు 1621కరోనా పాజిటివ్ కేసులు నమో… Read More
13 ముక్కలు -17 కేసులు- బెజవాడలో కొంపముంచిన పేకాట....ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరం ఇప్పుడు కరోనా రాజధానిగా మారిపోతోంది. ఇక్కడ నమోదవుతున్న కేసుల వ్యవహారం స్ధానికంగా అధికారులకు స… Read More
వలసకూలీల పాలిట వరం ‘అన్నపూర్ణ’:రోజుకు 1 లక్ష మందికి భోజనం, ఉచితంగానే అందజేత..కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ కొనసాగడంతో వలసకూలీల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేయడానికి పని లేదు. తినడానికి తిండి లేని పరిస్థితి. కొన్ని చోట్ల కార్మికులన… Read More
Coronavirus: నిత్యానందస్వామి మహత్యం, ఆదేశంలో కరోనా లేదు, రొమాంటిక్ సాంగ్స్, డ్యాన్స్ లు !బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రపంచ దేశాల ప్రజలు హడలిపోతున్నారు. కరోనా వైరస్ మా దగ్గరకు రాకుండా చూడు దేవుడా అంటూ దేవుడ… Read More
0 comments:
Post a Comment