Thursday, May 21, 2020

ఆకాశంలోకి దట్టమైన భారీ పొగలు: భయాందోళనలో విశాఖ వాసులు, ఇళ్ల నుంచి బయటకు

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువకముందే పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు నగర వాసులను మరోసారి భయాందోళనలకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడం స్థానికంగా కలకలం రేపింది. ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్స్‌పై నమ్మకం లేదా?: కరోనా పరీక్షలపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో ఎన్‌హెచ్‌యూను తెరిచేందుకు సంస్థ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bZzaBi

Related Posts:

0 comments:

Post a Comment